భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర పోరులో 25 మంది మావోయిస్టు లు మృతిచెందినట్టు తెలుస్తున్నది. ఈ ఘటన ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర రాష్ర్టాల సరిహద్దుల్లో సోమవారం చోటుచేసుకున్నది.
Maoists | తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల పరిధిలో విస్తరించి ఉన్న కర్రెగుట్టలు గత ఆరు రోజులుగా కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి.
అటు పీఎల్జీఏ వారోత్సవాలు, ఇటు ప్రజా పాలన విజయోత్సవాల నేపథ్యంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ ములుగు ఏజెన్సీలో అలజడి సృష్టించింది. సుమారు 15 ఏండ్లకుపైగా నిశబ్ధంగా ఉన్న ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో జరిగిన హోరాహో
Mulugu Encounter | ములుగు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరో ముగ్గురు మావోయిస్టుల పేర్లను గుర్తించాల్సి ఉందని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తెలిపారు.
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దంతేవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు.
జమ్ములో భారీ ఉగ్రదాడికి కుట్ర జరిగింది. ముష్కరుల పన్నాగాన్ని పసిగట్టిన జవాన్లు దాన్ని భగ్నం చేశారు. ఈక్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ (జేఈఎం)కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, సీఐఎస్ఎఫ్ అ