తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ సె�
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్టయ్యకు నివాళి అర్పించారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరిగుట్ట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేశా�
భగత్సింగ్ జీవితం 23 ఏండ్లే కానీ, ఆ స్వల్ప జీవిత కాలంలోనే 7 ఏండ్ల తన రాజకీయ జీవితంలో నిర్దిష్టమైన లౌకిక, ప్రజాస్వామిక భావాలను వ్యాప్తిచేసి, ఆచరించిన మార్గదర్శకుడు. రాజకీయాల్లో మతానికి స్థానం ఉండరాదని, అది
ఉపాధి కోసం తెలంగాణకు వలస వచ్చి న వారందరికీ రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణలో జీవిస్తున్నవారు ఏ రాష్ర్టానికి చెందినవారైనా వారిని తెలంగాణ బి
మహావీర చక్ర కర్నల్ సంతోష్బాబుకు ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో భారత్ టైగర్ బిరుదును ప్రదానం చేసినట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ఈసీ మెంబర్ ఈగా దయాకర్గుప్తా తెలిపారు
దేశం కోసం ప్రాణాలర్పించిన కర్నల్ సంతోష్బాబు త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అశువులు బాసిన మహా వీరచక్ర దివ�
న్యూఢిల్లీ: జలియన్వాలా బాగ్ స్మారక పునర్ నిర్మాణం వివాదాస్పదమవుతుంది. స్మారకం వద్ద లైట్ షో నిర్వహించడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) స్పందించ�