ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు గంజాయి రవాణా చేస్తున్న పదిమంది నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్రాజు తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని టూటౌన్ పోలీస్స్టేషన్లో ఆయన వివర�
నగర శివారులో ఉన్న ఔటర్రింగ్రోడ్డును కేంద్రంగా చేసుకుని గంజాయి రవాణాదారులు గుట్టుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడా జాతీయ రహదారి నుంచి వివిధ వాహనాల్లో ఓఆర్ఆర్ మీదుగా ముంబాయి నేషనల్ హ�
పోలీసులు ఎంతలా అరికట్టాలని చూస్తున్నప్పటికీ డ్రగ్స్, గంజాయి రవాణా అవుతూనే ఉన్నాయి. ఈ సారి సినిమా లెవల్లో.. ముందు ఇన్నోవా కారు కాన్వాయ్ వెళ్తుండగా.. వెనుక డీసీఎం వాహనంలో భారీగా గంజాయిని సప్లయ్ చేయబోయి అ
గంజాయి రవాణా చేస్తున్న ఒక పాత నేరస్తుడిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 20.6కిలోల గంజాయితో పాటు కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ ఈఎస్ అం�
ఒకే ఒక్కడు.. కంటెయినర్లో తుక్కు మాటున గంజాయిని ఏపీ నుంచి హైదరాబాద్ మహా నగరం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తూ రాచకొండ పోలీసులకు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్గా పట్టుబడ్డాడు.