Maoists encounter : మావోయిస్టులకు మరో ఎదురదెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి (Maredumilli) అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది.
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో బుధవారం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 9 నెలల్లోనే సుమారు 188 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా.. కాకులు దూరని కారడవిలోనూ భద్రతా దళాలు లక్ష్యాన్ని ఛేదించగలిగాయి.
Gadchiroli Encounter | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుకాలోని గ్యార్పట్టి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందిన కొందరు నక్సల్స్ ని పోలీసులు గుర్తించారు. గ్యార్పట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవ�