Samajwadi Party: యూపీలోనూ 10 స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్యాదవ్కు భారీ జలక్ �
దేశ రక్షణ వ్యవస్థలో మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) కీలక పాత్ర పోషిస్తున్నదని ఎంసీఈఎంఈ కమాండెంట్, లెఫ్టినెంట్ జనరల్ సిధానా అన్నారు.
ఆర్మీ చీఫ్గా వెళ్లనున్న ప్రస్తుత వైస్ చీఫ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ రాజు తదుపరి ఆర్మీ వైస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వైస్ చీఫ్గా ఉన్న లెఫ్ట�
తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒక ఇంజినీర్కు సైన్యం బాధ్యతలు అప్పగించడం