మండలంలోని రాఘవపూర్-హుమ్నపూర్ గ్రామ శివారులోని సరస్వతీ పంచవటీ క్షేత్రంలో జరుగుతున్న గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళా భక్తజనంతో హోరెత్తింది. మరో రెండు రోజుల్లో కుంభమేళా ముగియనుండటంతో బుధవారం భక్తుల రద్�
పేరూరు గరుడగంగ సరస్వతీ ఆలయం మంజీరా గరుడగంగ పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పుష్కరఘాట్కు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది . పుష్కరాలు 12 రోజుల పాటు వైభవంగ
గరుడగంగ మంజీరా నది పుష్కరాలు కొనసాగుతున్నాయి. 11వ రోజు మంగళవారం పేరూరు సరస్వతీ ఆలయ సమీపంలో ఉత్తరవాహిణీగా ప్రవహిస్తున్న మంజీరా నదిలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల నుంచ�
మంజీరా తీరాన తండోప తండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహా క్రతువు కొనసాగుతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలోని
మంజీరా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా పేరూరులోని గరుడగంగ సరస్వతీ అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నదికి బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి గంగమ�
గరుడగంగ మంజీరా పుష్కరాలు రెండో రోజు వైభవంగా జరిగాయి. ఆదివారం మెదక్ మండల పరిధి పేరూరు సమీపంలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న మంజీరా నదిలో వేకువజాము నుంచే వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చ�