Manipur Violence | బీజేపీ పాలిత మణిపూర్లో హింస (Manipur Violence) ఇంకా తగ్గలేదు. మెయిటీ, కుకీ వర్గాల మధ్య పోరాటం ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఒక బాలుడ్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆంద
Manipur Violence: మణిపూర్కు కొత్త డీజీపీగా రాజీవ్ సింగ్ను నియమించారు. ఆ రాష్ట్ర పోలీసుశాఖ చీఫ్గా ఇక ఆయన కొనసాగనున్నారు. హింసను అదుపుచేసేందుకు చర్యల చేపట్టనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. రిటైర్డ్ �
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో రిజర్వేషన్ల అంశం తీవ్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల కారణంగా గత మూడు వారాలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్లర�
గత కొద్ది రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్ మరోసారి భగ్గుమన్నది. రాజధాని ఇంఫాల్లో మైతీ, కుకీ తెగల మధ్య సోమవారం ఘర్షణ చెలరేగింది. న్యూ చెకాన్ బజార్ ఏరియాలోని ఓ స్థానిక మార్కెట్లో దుకాణాల స�
Manipur Violence | మణిపూర్లో సోమవారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఇంఫాల్లో పలు ఇండ్లకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు�
Mamata Banerjee | బెంగాల్లో ఏదైనా జరిగినప్పుడు తమ పరువు తీసేందుకు వందలాది కేంద్ర బృందాలను ఇక్కడికి పంపుతారని మమతా బెనర్జీ విమర్శించారు. మణిపూర్ బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో అక్కడ ఎలాంటి హడావుడి చేయడం లేదని ఎద్ద
Manipur Violence | మణిపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్కు ప్రత్�
Manipur Violence | హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్నది. ఈ నెల 3న చురచంద్పూర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
Mary Kom | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) హింసాత్మకంగా (Violence) మారింది. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవతో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది. ఈ హింసాత్మక ఘటనలపై బాక్సర్ (Boxer), రాజ్యసభ మాజీ సభ్యురాలు మేరీ కోమ్ (Mary Kom) స్పందిం
Manipur Violence: మణిపూర్ మండిపోతోంది. ఎస్టీలు నిర్వహించిన ర్యాలీ .. భారీ హింసకు దారి తీసింది. మైటిస్ అనే తెగకు ఎస్టీ హోదా ఇవ్వరాదు అని దాదాపు 8 జిల్లాల్లో ఆందోళనలు చెలరేగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేం