Manipur Violence: మణిపూర్లో జరిగిన తాజా అల్లర్లలో 9 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. ఇంపాల్ ఈస్ట్, కాంగ్పోప్కి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అగిజంగ్ గ్రామంలో కాల్పుల ఘటన జరిగింది.
మణిపూర్లో జరుగుతున్న ఆందోళనల్లో మారణహోమం ఆగడం లేదు. ఇప్పటికే 98 మంది మృతిచెందగా తాజాగా మరో ముగ్గురు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ తన కుమారుణ్ని ఓ తల్లి దవాఖానకు తరలిస్తుండగా ఆందోళనకారులు ఆ అంబులెన్స్ను �
Manipur Violence | బీజేపీ పాలిత మణిపూర్లో హింస (Manipur Violence) ఇంకా తగ్గలేదు. మెయిటీ, కుకీ వర్గాల మధ్య పోరాటం ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఒక బాలుడ్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆంద
Manipur Violence: మణిపూర్కు కొత్త డీజీపీగా రాజీవ్ సింగ్ను నియమించారు. ఆ రాష్ట్ర పోలీసుశాఖ చీఫ్గా ఇక ఆయన కొనసాగనున్నారు. హింసను అదుపుచేసేందుకు చర్యల చేపట్టనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. రిటైర్డ్ �
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో రిజర్వేషన్ల అంశం తీవ్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల కారణంగా గత మూడు వారాలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్లర�
గత కొద్ది రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్ మరోసారి భగ్గుమన్నది. రాజధాని ఇంఫాల్లో మైతీ, కుకీ తెగల మధ్య సోమవారం ఘర్షణ చెలరేగింది. న్యూ చెకాన్ బజార్ ఏరియాలోని ఓ స్థానిక మార్కెట్లో దుకాణాల స�
Manipur Violence | మణిపూర్లో సోమవారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఇంఫాల్లో పలు ఇండ్లకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు�
Mamata Banerjee | బెంగాల్లో ఏదైనా జరిగినప్పుడు తమ పరువు తీసేందుకు వందలాది కేంద్ర బృందాలను ఇక్కడికి పంపుతారని మమతా బెనర్జీ విమర్శించారు. మణిపూర్ బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో అక్కడ ఎలాంటి హడావుడి చేయడం లేదని ఎద్ద
Manipur Violence | మణిపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్కు ప్రత్�
Manipur Violence | హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్నది. ఈ నెల 3న చురచంద్పూర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
Mary Kom | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) హింసాత్మకంగా (Violence) మారింది. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవతో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది. ఈ హింసాత్మక ఘటనలపై బాక్సర్ (Boxer), రాజ్యసభ మాజీ సభ్యురాలు మేరీ కోమ్ (Mary Kom) స్పందిం
Manipur Violence: మణిపూర్ మండిపోతోంది. ఎస్టీలు నిర్వహించిన ర్యాలీ .. భారీ హింసకు దారి తీసింది. మైటిస్ అనే తెగకు ఎస్టీ హోదా ఇవ్వరాదు అని దాదాపు 8 జిల్లాల్లో ఆందోళనలు చెలరేగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేం