మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. పాత తప్పిదాలను మరచిపోయి శాంతియుతంగా, సుఖసంతోషాలతో సహజీవనం సాగించాలన్నారు.
ఏడాదికి పైగా కొనసాగుతున్న మణిపూర్ తెగల మధ్య ఘర్షణలు ఈ మధ్య మరింతగా పెచ్చరిల్లుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా బీరేన్ సింగ్ కుకీలపై దాడులను ప్రోత్సహించినట్టు తెలిపే ఆడియో టేపులు బహిర్గతమైన త�
తమ రాష్ట్ర అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మిజోరం సీఎం లాల్దుహోమాకు సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘మిజోరం కొత్త సీఎం లాల్ దుహోమా మణిపూర్లోని తెంగ్న
మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనల మీడియా కవరేజిపై సీఎం బీరేన్ సింగ్ చేసిన ప్రకటనలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. దీనికి సంబంధించి గిల్డ్ అధ్యక్షుడు, మరో ముగ్గ�
మణిపూర్ సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బీరేన్ సింగ్.. ఆ రాష్ట్రంలోని కుకీ వర్గం ప్రజలను అవహేళన చేస్తూ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. శుక్రవారం బీరేన్ సింగ్ రాజీనామా చేస్తార�