Arvind Kejriwal | ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకే ఫలితాలకు మూడు రోజుల ముందు ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేశారని ఆయన ఆరోపించారు.
నెమలిని చూసి నక్క నాట్యం చేసినట్లుంది ప్రధాని మోదీ వ్యవహారం. ఇటీవల కర్ణాటకలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యంపై స్పందించారు. కర్ణాటకలో జన్మించిన బసవేశ్వరుడి తత్వాలపై మాట్లాడుతూ బసవేశ్వర�
బీజేపీవి చిల్లర రాజకీయాలు మా మద్దతు టీఆర్ఎస్కే స్పష్టంచేసిన గండ్రపల్లి దళితులు ఈటల గడియారాలు పగులగొట్టి నిరసన జమ్మికుంట, ఆగస్టు 9: కానుకలు ఇచ్చి బీజేపీ నాయకులు తమను మభ్యపెట్టలేరని గండ్రపల్లి గ్రామ దళ�