వ్యవసాయంలో నూతన ఒరవడికి శ్రీకారంజన్నారం, భీమారం మండల సమాఖ్యల ఆధ్వర్యంలోకస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటుమార్కెట్ కంటే తక్కువగా కిరాయిమంచిర్యాల, నవంబర్ 21, నమస్తే తెలంగాణ : ఆధునిక వ్యవసాయానికి ప్రాధాన్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 192 షాపులకు టెండర్లుతక్కువ దరఖాస్తుల కారణంతో 15 షాపుల డ్రా నిలిపివేతఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కేటాయింపుఆద్యంతం ఉత్కంఠగా సాగిన కార్యక్రమంఎదులాపురం, నవంబర్20 : ఉమ్మడి ఆదిల
ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుముత్యంపేటలో గ్రామ ముఖద్వారం ప్రారంభం దండేపల్లి, అక్టోబర్16: గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శ�
జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మిజిల్లాకేంద్రం, వాంకిడి మండలంలో చీరెల పంపిణీఆసిఫాబాద్,అక్టోబర్5 : తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. జిల్లాకేంద్రంలోని బజ
జైపూర్, అక్టోబర్ 1: ప్రతి ఒక్కరూ వ్యకిగత పరిశుభ్రత పాటించాలని ఎస్టీపీపీ ముఖ్య సాంకేతిక సలహాదారు సంజయ్కుమార్ ష్యూర్ సూచించారు. స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎస్టీపీపీలో అధికారులు, �
హాజీపూర్, సెప్టెంబర్ 30 : మత్స్యకారులకు ఉపాధి, వారి ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా మత్స్యశాఖ అధికారి సత్యనారాయణ అన్నారు. మండలంలోని దొనబండలోని ఊర చెరువులో 33 వేల చేప పిల్లలన�
అన్ని కులాల వారితో సోదరభావంతో మెలగాలిపౌరహక్కుల దినోత్సవంలో అధికారులుతాండూర్, సెప్టెంబర్ 30 : కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాల వారితో సోదరభావంతో మెలగాలని అధికారులు సూచించారు. తాండ
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డికాగజ్నగర్ రూరల్, సెప్టెంబర్ 19: విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి అన్నారు. పట్టణంలోని వినయ్ గార్డెన్లో పీఆర్�
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప73 మంది లబ్ధిదారులకు చెక్కుల అందజేతకాగజ్నగర్ రూరల్, సెప్టెంబర్16 : దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. క్యాంప్ �