మంచిర్యాల మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి నిధులు వెచ్చించి ప్రధాన రహదారిపై నాలుగు ప్రాంతాల్లో రూ.నాలుగు కోట్లతో నిర్మించిన జంక్షన్లను కూల్చివేయడం దారుణమని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు
ఆస్తి పన్ను చెల్లించని వారి ఆస్తులు జప్తు చేసేందుకు సర్కారు చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు ప్రత్యేక బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో పది మంది ఉద్యోగులు, సి
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామాలను కలపొద్దంటూ చిట్టి రామవరం, సుజాతనగర్ మండల ప్రజలు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసిన ర
పట్టణంలోని మార్కెట్రోడ్లోగల క్వాలిటీ బేకరీ నుంచి పాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కార్యాలయం వరకు నవంబర్లో చేపట్టిన పెద్ద కాలువ తవ్వకం, పూడ్చివేతకు అయిన ఖర్చు అక్షరాలా రూ. రెండు లక్షలు.