ఆసిఫాబాద్ ఏఎస్పీ వైవీ సుధీంద్రబురదమడుగు గ్రామంలో పర్యటనకాలినడకన 8 కిలోమీటర్ల ప్రయాణం తిర్యాణి, ఏప్రిల్ 29 : ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని ఆసి ఫాబాద్ ఏఎస్పీ వైవీ సుధీంద్ర అ న్నారు. ‘పోలీసులు మీ కోసం’లో భ�
కొవిన్ పోర్టల్, ఆరోగ్యసేతులలో నమోదు ప్రక్రియ18 ఏండ్లు నిండిన వారందరూ అర్హులుఇక నుంచి స్లాట్ బుక్ చేసుకున్న వారికే..ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 2.55 లక్షల మందికి టీకామీకు 18 ఏండ్లు నిండాయా?ఆదిలాబాద్, ఏప్రిల�
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 28 : సింగరేణి ఏరియా దవాఖానల్లో కరోనా బారిన పడిన వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, మెరుగైన వైద్యం అందిస్తున్నామని సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పీపీ) బలరామ్ పేర్కొన్నారు. ర�
చెన్నూర్, ఏప్రిల్ 26 : చెన్నూర్ ప్రభుత్వ దవాఖానలో ఓ వైపు వ్యాక్సినేషన్, మరో వైపు కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ నిర్ధారణ పరీక్షల కోసం పెద్ద సంఖ్యలో దవాఖానకు వస్తున్నారు. వ్యాక్సిన�
గతంలో కూతురు పెండ్లికి రూ. 5 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే హామీప్రస్తుతం రూ. 3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందజేతవివాహం నాటికి మరో రూ .2 లక్షలు ఇస్తానని ప్రకటనదహెగాం, ఏప్రిల్ 26 : మండలంలోని ఖర్జీ గ్రా మానిక�
ఎదులాపురం, ఏప్రిల్ 25: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా(టీ)లో ఆదివారం పలువురు ఎమ్మెల్యే �
ప్రైవేట్ వైద్యులు రిమ్స్లో ఒక రోజు వైద్యం అందించాలిఆదిలాబాద్ ఎమ్మెల్యేజోగు రామన్నఎదులాపురం,ఏప్రిల్25 : కొవిడ్ వ్యాక్సినేషన్ పెంచితే వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు ర�
రిమాండ్.., రూ.40 వేల నగదు స్వాధీనంవివరాలు వెల్లడించిన ఖానాపూర్ సీఐ శ్రీధర్, ఎస్ఐ రాములుఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 23 : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గురిని ఖానాపూర్ పోలీసులు అరెస్ట్ చే�
గ్రామాల్లో గట్టి నిఘాభైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్మహాగాంలో కార్డన్ సెర్చ్భైంసా టౌన్, ఏప్రిల్ 23 : ప్రజల సంక్షేమం, రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు కృషిచేస్తున్నారని భైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్ అన్నారు. �
మండలానికి 205 మంజూరు..98 నిర్మాణాలు పూర్తిబోథ్, ఏప్రిల్ 22: రైతులు పండించిన పంటను ఆరబెట్టుకోవడానికి వ్యవసాయ కల్లాల నిర్మాణాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం రాయితీని అందిస్తున్నది. మండలానికి 205 కల్లాల న�