బెజ్జూర్, ఏప్రిల్ 21 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని అదనపు కలెక్టర్ రాజేశం అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవార�
చెన్నూర్, ఏప్రిల్ 21: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని చెన్నూర్లో విశ్వ బ్రాహ్మణులు బుధవారం మామ్మాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వకర్మ భవన్లో ఉగాది నుంచి మామ్మాయ
తాజాగా కేంద్రం ఆమోద ముద్రరెండు జోన్ల పరిధిలోకి ఉమ్మడి జిల్లాభారీగా తగ్గిన జోన్ల వైశాల్యంస్థానికేతరుల కోటాకు కత్తెరపెరగనున్న ఉద్యోగావకాశాలుస్థానికులకే 95 శాతం చాన్స్పదోన్నతులకు మార్గం సుగమంస్వాగతి�
నేటికి పదకొండు రోజులుమూసి ఉన్న వ్యాపార సముదాయాలునిర్మానుష్యమైన ప్రధాన రోడ్లుఅత్యవసరాలకు మాత్రమే మినహాయింపుబోథ్, ఏప్రిల్ 18: మహారాష్ట్ర సరిహద్దులోని కిన్వట్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న లాక్డౌన్
బోథ్, ఏప్రిల్ 17 : మండలంలోని కన్గుట్టలో ఉపాధి హామీ పథకం పనులు ఊపందుకున్నాయి. వందలాది మంది కూలీలు శనివారం పనులకు వెళ్లారు. ఊటకుంటలో (పర్క్యులేషన్ ట్యాంక్) పూడికతీత పనులు చేపట్టారు. వ్యవసాయ పనులు పూర్తి క�
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 12: గిరిజన గ్రామాలను ఎంతో అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీపై ఎంపీ సోయం బాపురావు ఆరోపణలు చేయడం సరికాదని పార్టీ మండల కన్వీనర్ కొడప సోనేరావ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ�
నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్10: నిర్మల్లోని బత్తీస్ఘడ్ సమీపంలో వీరశైవ మతానికి చెందిన జంగాలమఠం వద్ద అరుదైన వీరగల్లు విగ్రహం వెలుగు చూసింది. ప్రముఖ కవి, పరిశోధకుడు తుమ్మ ల దేవరావు, అ య్యన్న పోశెట్టి ఈ వి�
ఏఐకేఎంఎస్ నాయకుల డిమాండ్కేంద్రం ప్రభుత్వ తీరుపై నిరసనఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 10: పెంచిన ఎరువల ధరను వెంటనే తగ్గించాలని ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎరువుల కంపెనీలు పెంచిన జీవోను రద్దు చేయాలని �
జైనూర్, ఏప్రిల్ 7 : కరోనా సెకండ్ వేవ్ వేగం పుంజుకున్న తరుణంలో వైద్యసిబ్బంది వ్యాక్సినేషన్ను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా వైద్యాధికారి కుమ్ర బాలు సూచించారు. మండలంలోని ఉషెగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన�
మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 7 : కొవిడ్-19 వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజలు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పేర్కొన్నారు. బుధవారం జిల్
కోటపల్లి, ఏప్రిల్ 6 : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మూడు రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జైపూ�