మారుమూల గ్రామాలకూ ప్రయోజనంతక్కువ సమయంలో వినియోగదారుల వద్దకు పార్సిళ్లుఅత్యల్ప ధరలకే సేవలతో ప్రజల మన్ననలుకరోనా నేపథ్యంలో వ్యాపారులకు అత్యంత మేలుఉట్నూర్, మే 7: ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతున్న తరుణంలో �
దహెగాం, మే 7: నిరుపేద ఆడబిడ్డల కోసమే తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేస్తున్నదని ఎంపీపీ కంభగౌని సులోచన అన్నారు. ఎమ్మెల్యే కోనప్ప ఆదేశాల మేరకు మండలంలోని చిన్నరాస్పల్లి, గెర్రె, గిరివెల్లి, ఖ�
కరోనా కష్టంలో ఎన్పీడీసీఎల్ చర్యలుబిల్ రీడింగ్ కోసం ప్రత్యేక యాప్క్లిక్ చేస్తే కట్టాల్సిన బిల్లు వస్తుందివరంగల్ సబర్బన్, మే 6:ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్నది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభంప్రతి వెయ్యి మందికి ముగ్గురు సిబ్బందితో సర్వేలక్షణాలు ఉంటే మెరుగైన చికిత్స, మందులుఆదిలాబాద్, మే 5 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మహమ్మారి కట్టడికి సర్కారు
ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ రాజేశంఎంపీడీవో కార్యాలయంలో విచారణ పెంచికల్పేట్, మే 5 : ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ రాజేశం అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్య�
ఇదే లక్ష్యంతో పని చేద్దాంరాష్ట్ర అవసరాలు తీర్చడంలో ముందుందాంరోజుకు కనీసం 35 రేకులు (వ్యాగన్లు) రవాణా జరగాలిపటిష్టంగా కరోనా నివారణ చర్యలు, వైద్యంత్వరలో గోదావరిఖనిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్డైరెక్టర్
, మార్చి 4 : కరోనా నివారణ వ్యాక్సిన్పై అపోహలు వద్దని, అర్హులందరూ టీకా వేసుకోవాలని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ రాజేశం అ న్నారు. మండలంలోని గిన్నేధరి గోండ్వానా రా యి సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కా�
నిర్ణీత సమయంలో దుకాణాల బంద్మందమర్రి, మే 3 : కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా మందమర్రి పట్టణంలో మే 4వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు బంద్ పాటించాలని మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడ�
చెన్నూర్ రూరల్, మే 3 : మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ నవాజొద్దీన్ పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన రంజాన్ తోఫాలను ప్రభుత్వ విప్ బాల్క �
కరోనా నేపథ్యంలో సర్కారు ఆంక్షలుదండేపల్లి మండలం ఊట్ల సమీపంలో చెక్పోస్టు ఏర్పాటుజంతువులకూ వైరస్ సోకే అవకాశంనిబంధనలు అతిక్రమిస్తే జరిమానా, చర్యలుకొవిడ్ తగ్గే వరకు నిబంధనలు అమలుదండేపల్లి డిప్యూటీ రే�
‘లక్షెట్టిపేట రూరల్, మే 2 : ‘నా 16 ఏండ్ల కష్టార్జితాన్ని ఇప్పించండి’ అంటూ మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన వలస కార్మికుడు పెట్టెం కిషన్ ఆదివారం ఇండియన్ ఎంబసీకి ‘మదద్’ పోర్టల్ ద్వారా విజ్ఞప్తి చ�
కార్మికులందరినీ కుటుంబ సభ్యుల్లా కాపాడుకుందాంకరోనా కట్టడికి పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయాలి50 వేల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొంటున్నాంకంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలిసీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశంఅన్ని ఏరియా
కరోనా వ్యాప్తి కట్టడికి పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలునిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలుహాజీపూర్, ఏప్రిల్ 30 : కరోనా మహమ్మారి గతేడాది ప్రతి ఒక్కరినీ అతలాకుతలం చేసింది. తగ్గినట్లే తగ్గి ఈ ఏడాది