విప్ బాల్క సుమన్బాధిత కుటుంబాలకు పరామర్శ, ఆర్థికసాయంచెన్నూర్ రూరల్, మే 16 : లంబాడిపల్లి సర్పంచ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెన్నూర్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మ�
నాలుగో రోజూ కొనసాగినలాక్డౌన్నిర్మానుష్యంగా రోడ్లునిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాబోథ్, మే 15: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ శనివారం నాలుగో రోజూ కొనసాగింది. ఉదయం 10 గంట�
రెవెన్యూ, అటవీ భూమికి హద్దుగా రెండు మీటర్ల లోతు, వెడల్పుతో తవ్వకాలువన్యప్రాణుల దాహం తీర్చేందుకు సాసర్ పీట్ల ఏర్పాటుతిర్యాణి, మే14 : తెలంగాణ ప్రభుత్వం అడవుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. గతంల�
కనిపించిన నెలవంకకొవిడ్,లాక్డౌన్ నేపథ్యంలో సామూహిక ప్రార్థనలు, అలాయ్ బలాయ్ బంద్ఇండ్లల్లోనే జరుపుకోవాలని మతపెద్దలు, అధికారుల సూచనదండేపల్లి, మే 13 : కొవిడ్ సెకండ్ వేవ్ మధ్య ముస్లింల 30 రో జుల ఉపవాస ద�
తొలిరోజూ లాక్డౌన్ సూపర్ సక్సెస్సబ్బండ వర్గాల సంపూర్ణ సహకారంఉదయం 6-10 గంటల వరకు కార్యకలాపాలుస్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపారులునిర్మానుష్యంగా జాతీయ రహదారులురాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో చెక్పోస�
సలహాలు, సూచనలిస్తూ ముందుకు.. ఆరోగ్య వివరాలు నమోదు చేసుకుంటున్న సిబ్బంది మంచిర్యాలటౌన్, మే 11: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఇంటింటా జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. మున్సిపల్ కమిష�
పకడ్బందీగా నర్సరీల నిర్వహణ.. ప్రజలకు అవసరమైనవి పెంచడంలో అధికారుల నిమగ్నం దండేపల్లి మండలంలో 2.39 లక్షలు నాటడమే లక్ష్యం “హరితహారం విజయవంతం చేయడానికి గ్రామస్థాయిలో సర్పంచ్లు, జీపీ కార్యదర్శులు, ఈజీఎస్ అధి�
సీసీసీ నస్పూర్, మే 11 : ఈ నెలలో నిర్వహించే శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకే-1ఏ గని పబ్లిక్ హియరింగ్ను విజయవంతంగా పూర్తి చేయాలని జనరల్ మేనేజర్ సురేశ్ అధికారులకు సూచించారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహణపై ఆయన మ�
కరోనా నేపథ్యంలో క్షౌరశాలలకు వెళ్లేందుకు భయం పాక్షిక, పూర్తి లాక్డౌన్లతో దుకాణాల్లో తగ్గిన రద్దీ.. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్ననిర్వాహకులు అదనపు చార్జీల వసూలు ట్రెండ్ మార్చిన నాయీ బ్రాహ్మణులు దండేప�
మంచిర్యాల ఎమ్మెల్యే ్ల దివాకర్రావు నస్పూర్ పీహెచ్సీ తనిఖీ సీసీసీ నస్పూర్, మే 11: కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభు త్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదనిఎమ్మెల్యే నడిపెల్లి దివాక�
ప్రభుత్వ విప్ బాల్క సమన్చెన్నూర్ క్యాంప్ కార్యాలయంలో 113 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీచెన్నూర్, మే 10: నిరుపేద బిడ్డల పెండ్లిల కోసమే తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస�
వన్య ప్రాణుల కోసం నీటి వనరులుతాళ్లపేట రేంజ్లో 38 సాసర్పిట్స్ ఏర్పాటుజంతువుల దప్పిక తీర్చేందుకు అటవీ శాఖ చర్యలు దండేపల్లి, మే 9 : వేసవి వచ్చిందంటే చాలు.. తాగునీటికి కటకట తప్పదు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ న
ఎదులాపురం, మే 8 : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో మనోధైర్యం నింపడం చాలా అవసరమని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సాధన పేర్కొన్నా రు. శనివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో కొవిడ్ హెల్ప్లైన్ సెంట
గుడిహత్నూర్, మే 8: మండలంలోని తోషం గ్రామానికి చెందిన ఉస్మాన్కు సీఎంఆర్ఎఫ్ కింద రూ.17వేలు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ లబ్ధిదారుడికి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో�