మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన నస్పూర్ బల్దియా అక్రమాలకు కేరాఫ్గా నిలిచింది. భవన నిర్మాణం మొదలు.. భారీ వెంచర్ల వరకూ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులివ్వడంవంటివి వివాదాస్పదం కాగా, తాజాగా సర
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే వేంపల్లి, పోచంపాడ్ శివారులో ఐటీ పార్క్ ఏర్పాటు పేరిట దళితులు, రైతులను బెదిరించి వారి భూములు లాక్కోవడానికి ఎమ్మెల్యే పీఎస్సార్, అతని అనుచరులు భారీ స్కెచ్ వేశా�