‘ఒట్టేసి చెప్పు.. మాకు ఓటేశావా.. లేదా.. ఒకవేళ ఓటు వేయకుంటే మేమిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి.’ అంటూ పోటీ చేసిన ఓ బీజేపీ అభ్యర్థి ఓటర్ల నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయడం శనివారం మంచిర్యాల జిల్లా నస్పూర్లో చ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం పోలింగ్ ముగిసింది. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు కాస్త గందరగోళాన్ని తలపించాయి. చాలా మంది ఓటర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల కార్పొరేషన్లో శుక్రవారం నామినేషన్ల జాతర కనిపించింది. కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు చివరి రోజైన శుక్రవారం డప్�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన నస్పూర్ బల్దియా అక్రమాలకు కేరాఫ్గా నిలిచింది. భవన నిర్మాణం మొదలు.. భారీ వెంచర్ల వరకూ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులివ్వడంవంటివి వివాదాస్పదం కాగా, తాజాగా సర
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే వేంపల్లి, పోచంపాడ్ శివారులో ఐటీ పార్క్ ఏర్పాటు పేరిట దళితులు, రైతులను బెదిరించి వారి భూములు లాక్కోవడానికి ఎమ్మెల్యే పీఎస్సార్, అతని అనుచరులు భారీ స్కెచ్ వేశా�