మామునూరు విమానాశ్రయ (Mamnoor Airport) భూసేకరణ వ్యవహారం రెండడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతున్నది. ప్రభుత్వం చెల్లించే పరిహారం విషయంలో భూమిని కోల్పోతున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను కాదని.. మా మునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం అధికార బీజేపీ, కాంగ్రెస్ పా ర్టీల నాయకులు పోటీపడ్డారు. ఈ ఘటన తమదంటే తమదేనంటూ వారి నాయకుల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేక�
కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో ముందడుగు పడిం ది. తెలుగు బిడ్డ రామ్మోహన్ నాయు డు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఈ ఎయ�
ప్రధాని మోదీకి (PM Modi) వ్యతిరేకంగా వరంగల్లో (Warangal) నిరసన వ్యక్తమవుతున్నది. ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్ పట్టణంలో ఫ్లెక్సీలు (Flex), పోస్టర్లు (Posters) వెలిశాయి. తెలంగాణకు (Telangana) కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు న