పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ‘ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇవ్వరా..?, గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో లబ్ధిపొందిన వారికే మళ్లీ ఇస్తారా’ ..., అంటూ పలువురు మహిళలు పా�
జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహం పేర రాజకీయం చేయడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి గొడవకు తె�
దళితుల హక్కులు, అణచివేతలపై మాట్లాడే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సాక్షిగానే దళితుడికి అవమానం జరిగినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తిలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే మా
కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు పరాకాష్టకు చేరి ఎమ్మెల్యే ఎదుట బలప్రదర్శనకు వేదికగా మారిన ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలోని వానకొండయ్య లక్ష్మీనర్సింహస్వామి జాతరలో వెలుగు చూసింది.
కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మూతపడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ప్రారంభించి నెలకాక ముందే బందయ్యింది. ఆదాయం రావడం లేదని, దాన్ని నడుపలేమని నిర్�
గత బీఆర్ఎస్ ప్రభు త్వం తొర్రూరు పట్టణానికి మంజూరు చేసిన వంద పడకల ప్రభుత్వ దవాఖాన నిర్మాణంపై వివాదం నెలకొన్నది. తొర్రూరులో నిర్మించాలని స్థానికులు కోరుతుండగా, స్థానిక పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్