Sonia Meeting : 2024 పార్లమెంట్ ఎన్నికలకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఒక తాటిపైకి వచ్చేందుకు విడివిడిగా కలివిడిగా సమావేశమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం...
ప్రధాని మోదీకి మమతా బెనర్జీ లేఖకోల్కతా, ఆగస్టు 7: ప్రజా వ్యతిరేక ‘విద్యుత్తు సంస్కరణల బిల్లు-2021’ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన తెలుపు
బెంగాల్ సీఎం మమత డిమాండ్న్యూఢిల్లీ, జూలై 27: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించిన అ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ఢిల్లీ వచ్చారు. మంగళవారం నుంచి గురువారం వరకు పలువురు ప్రతిపక్ష నేతలతో ఆమె భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలపై ఆమె దృష్టి పెట్టారన్న వార్తల నేపథ్యంలో ఈ �
కోల్కతా, జూలై 6: పశ్చిమబెంగాల్లో శాసన మండలి ఏర్పాటు కోసం ఆ రాష్ట్ర సర్కారు మంగళవారం శాసనసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అడ్హక్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్రంలో శాసనమండలి కోసం తీర్మానం చేసినట్�
కోల్కతా : కొన్నాళ్లుగా తాను పాటిస్తున్న సంప్రదాయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఏడాదీ కొనసాగించారు. ప్రధాని మోదీకి మామిడి పండ్లు పంపారు. 2011 నుంచి ఆమె ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. �
రాకేశ్ తికాయిత్ బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో బేటీ అయ్యారు. వీరి సమావేశంలో కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో పాటు పలు అంశాలపై చర్చించ�
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసం తన సీటును వదులుకునేందుకు సిద్ధమని ఎమ్మెల్యే రత్నా ఛటర్జీ వెల్లడించారు. ఆమె కోసం ఈ మాత్రం త్యాగం చేయలేమా? అని ఎదురు ప్రశ్న వేశారామె.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని గవర్నరే ట్వ�
ఐ-ప్యాక్ బాధ్యతలు వేరొకరికి జీవితంలో మరేదైనా చేయాలి రాజకీయ నేతగా విఫలమయ్యా ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన బెంగాల్లో దీదీ గెలుపుపై హర్షం న్యూఢిల్లీ, మే 2: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ (పీక�
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే మమతా బెనర్జీ బరిలోకి దిగిన నందిగ్రామ్ స్థానంలో మాత్రం ఫలితంపై గందరగోళం నెలకొంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఎన్నికల ప్రచారంలో మతం పేరు ప్రస్తావిస్తూ ఓట్లు అడిగారన్న ఆరోపణపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ (ఈసీ) బుధవారం నోటీసు జారీ చేస