Adhir Ranjan | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్ మధ్య వాగ్వాదం అవమానకరమని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రతిష్టను ఇది దిగజార్చిందని ఆయన విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీస్తా జలాల పంపిణీ, ఫరక్కా ఒప్పందం గురించి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాతో జరిపిన చర్చలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Mamata Banerjee | బీజేపీ సర్కారు అమల్లోకి తీసుకురాబోతున్న మూడు నూతన క్రిమినల్ చట్టాలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆ మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయా�
Mamata Banerjee: కొత్త నేర చట్టాల అమలును వాయిదా వేయాలని మోదీకి దీదీ లేఖ రాశారు. వాయిదా వేయడం వలన.. ఆ చట్టాలపై పార్లమెంట్లో సమీక్ష నిర్వహించవచ్చు అని ఆమె పేర్కొన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి ఆ కొత్త చట్�
Mamata Banerjee:పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఇవాళ కూచ్ బెహార్లో ఉన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ అనంత్ మహారాజ్ నివాసానికి వెళ్లారు. సుమారు 35 నిమిషాల పాటు ఆమె ఆ ఎంపీతో ముచ్చటించారు. దీంతో ఆ భేటీకి రాజకీయ
Kanchanjunga Express accident : తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రెండు, మూడు రైలు ప్రమాదాలు చూసిన తర్వాత రైళ్లు ఢీకొనడాన్ని నివారించే డివైజ్ను రూపొందించి ప్రవేశపెట్టామని, ఆపై రైళ్లు ఢీకొనే ఘటనలు నిలిచిపోయాయని పశ్చిమ బెంగ�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) లో కాంచెన్జుంగా ఎక్స్ప్రెస్ (Kanchenjunga Express) రైలు ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జి (Mamata Banerjee) స్పందించారు. రైల్వే శాఖకు ప్రయాణిక�
Kanchanjunga Express | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సిలిగురి (Siliguri)లో కాంచనజంగా ఎక్స్ప్రెస్ (Kanchanjunga Express) రైలు ప్రమాదానికి గురైంది.
Mamata Banerjee | ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నప్పటికీ బీజేపీ అప్రజాస్వామికంగా, అక్రమంగా ప్రభుత్వాన్ని ఏర్
Mamata Banerjee | ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంతాపం వ్యక్తం చేశారు.
BJP MPs in touch | పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్లో ఉన్నారని పేర్కొంది.