దేవరకొండ మండలంలోని చింతబాయి గ్రామ మాజీ సర్పంచ్ మల్లేశ్ పలువురికి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడిని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతిలో చేర్పించారు.
మహబూబ్నగర్ జిల్లా రైతులకు సాగునీటి కష్టా లు మొదలయ్యాయి. మూసాపేట మం డలం చక్రాపూర్కు చెందిన రైతు ఉప్పరి మల్లేశ్కు రెండెకరాల పొలం ఉన్నది. యాసంగిలో వరి సాగు చేయగా.. ఉన్న ఒక్క బోర్లు భూగర్భ జలాలు తగ్గిపోవడ
మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గుబ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపాలని, నేరుగా సింగరేణి కంపెనీకి అప్పగించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ డిమాండ్ చేశారు.
నాగర్కర్నూలు జిల్లా గంట్రావుపల్లిలో డిసెంబర్ 29న జరిగిన చికేపల్లి మల్లేశ్ హత్య కుటుంబ, భూతగాదాల వల్లే జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం ఆయన సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడారు.
ఆస్తి కోసం తమ్ముడి గొంతు కోసి హత్య చేసిన అన్నను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ సూర్యప్రకాశ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్పేట ప్రేంనగర్కు చెందిన అశోక్
ప్రధాని మోదీ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కొన్నేండ్లుగా బీసీలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతూనే ఉన్నదని పేర్క