‘మా గ్రామంలోని వందలాది మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయండి మహాప్రభో’ అంటూ మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ రైతులు డిమాండ్ చేశారు. సంబంధిత పట్టాదారు పాస్బుక్, ఆధార్కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్�
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట పిల్లిగుట్ట ప్రాంతంలోని రైతులు సాగునీటి కోసం అరిగోస పడుతున్నారు. గ్రామ శివారులోని ఎస్సారెస్పీ ఉప కాలువ ద్వారా వచ్చే నీరు పెద్ద చెరువుకు చేరి అక్కడి నుంచి మళ్�
అడవుల్లో సంచరించే నక్క, శనివారం మల్లాపూర్ మండలం పాతదాంరాజ్పల్లి శివారులో కనిపించింది. జనవాసాల మధ్యలోకి రావడంతో గ్రామస్తులు పట్టుకునే ప్రయత్నం చేయగా, శివారులోని ఓ బావిలో పడిపోయింది.
అప్పుల భారం పెరిగిపోవడంతో కలత చెందిన వ్యక్తి ఎడారి దేశంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. బతుకు దెరువు కోసం వెళ్లిన సౌదీ అరేబియాలో ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..
వానకాలం సమీపిస్తున్న తరుణంలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. వరి పంటలు వేసే ముందు భూసారం పెంపు కోసం పచ్చిరొట్ట (జీలుగ) విత్తనాలు ఎంతో అవసరం ఉంటుంది.
మెట్పల్లి పరిధిలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. మెట్పల్లి, మల్లాపూర్లోని పెద్దవాగు, గోదావరి నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లలో తరలిపోతున్నది. అసలే అక్రమ దందా, ఆ పై త మ ఇష్టారీతిగా ట్రాఫిక్ నిబంధనలను క�
మల్లాపూర్ మండలంలోని మొగిలిపేటలో మత సామరస్యం వెల్లివిరిసింది. గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు ఎండీ మహబూబ్ఖాన్ బుధవారం అయ్యప్ప దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేశారు.