మాలె: ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, మాజీ ఓపెనర్ మైకేల్ స్లేటర్లో మాల్దీవ్స్లోని ఓ బార్లో కొట్టుకున్నారన్న వార్త సంచలనం రేపింది. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై నిషే
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ప్రమాదానికి గురయ్యారు. గురువారం రాత్రి దేశ రాజధాని మాలెలోని తన నివాసం సమీపంలో కారులో కూర్చున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది
స్వదేశానికి చేరిన ఇంగ్లిష్ ప్లేయర్లు.. మాల్దీవులకు ఆస్ట్రేలియా బృందం కరోనా విజృంభణతో ఐపీఎల్ అర్ధాంతరంగా నిలిచిపోగా.. విదేశీ ఆటగాళ్ల ప్రయాణ పర్వం మొదలైంది. ఎనిమిది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు తొలుత భారత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పాల్గొన్న కొంతమంది ఆటగాళ్లు కొవిడ్ బారిన పడుతుండడంతో ఈ లీగ్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి తమ ఇళ్లకు చేరుకు�
అయ్యో ఎంత పనైపోయింది.. అక్కడికి రూట్స్ బంద్ చేసారు.. మా దగ్గరికి ఎవరూ రావద్దంటూ ఆంక్షలు విధించారు. ఈ విషయం తెలిసిన తర్వాత సినిమా వాళ్లు అయ్యయ్యో అనుకుంటున్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఓవైపు కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలమవుతుంటే.. మీరు మాత్రం మాల్దీవులకు వెళ్లి ఫొటోలను సోషల్ మీడి�
బాలీవుడ్ ప్రేమ జంట అలియా భట్, రణ్బీర్ కపూర్ అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వీరి వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా వలన వాయిదా పడింది. ఈ ఏడాది పక్కా జరుగుత�
యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. దొరికిందే ఛాన్స్ అన్నట్టు గత రెండు నెలలుగా విపరీతమైన గ్లామర్ షో చేస్తూ నెటిజన్స్కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ర
బాలీవుడ్ బ్యూటీ శ్రధ్ధా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందనే విషయం మనందరికి తెలిసిందే. ఈ అమ్మడు తన సినిమా విషయాలతో పాటు దైనందిన కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మ