సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలలో దేవా కట్టా తెరకెక్కించిన చిత్రం రిపబ్లిక్. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. అవినీతి రాజకీయ�
సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్లో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించ�
అయ్యప్పునుమ్ కోశీయుమ్ రీమేక్ సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్.
నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా అనుదీప్ తెరకెక్కించిన చిత్రం జాతి రత్నాలు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తుంది. 10 �