నాసిరకం మొక్కజొన్న విత్తనాలతో వల్లాపురం గ్రామంలో సుమారు సుమారు 20 మంది రైతులు వంద ఎకరాల్లో పంట నష్టపోయారు. పంట ఎత్తుగా పెరిగింది.. కానీ కంకులు చిన్న సైజ్లోనే ఉన్నాయి. కొన్ని కంకులైతే సరిగా గింజలు కూడా రాల�
నకిలీ విత్తనాలతో మక్క పంట నేలవాలి రైతులు నష్టపోయిన ఉదంతం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం తారాసింగ్ తండా జీపీ పరిధి రామ్లాల్ తండాలో వెలుగు చూసింది.
అధిక నికర ఆదాయం ఆశ చూపి కొన్ని మొక్కజొన్న విత్తన కంపెనీలు రైతులను నిలువునా మోసం చేస్తున్నాయి. పెట్టుబడి, ఎరువులు అందిస్తామని ఆర్గనైజర్ల ద్వారా రైతులను మభ్యపెట్టి సీడ్ మొక్కజొన్న సాగు చేయిస్తున్నాయి. త�
స్వయంగా ప్రభుత్వమే పంపిణీ చేసిన మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తక రైతులు నష్టపోయిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని గట్లమల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఎంతో కష్టపడి వేసుకున్న విత్తనాలు మొలకెత్త
Kodanda Reddy | ములుగు జిల్లాలో మక్కజొన్న విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంపై జరుగుతున్న ఆలస్యంపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.