అధిక నికర ఆదాయం ఆశ చూపి కొన్ని మొక్కజొన్న విత్తన కంపెనీలు రైతులను నిలువునా మోసం చేస్తున్నాయి. పెట్టుబడి, ఎరువులు అందిస్తామని ఆర్గనైజర్ల ద్వారా రైతులను మభ్యపెట్టి సీడ్ మొక్కజొన్న సాగు చేయిస్తున్నాయి. త�
స్వయంగా ప్రభుత్వమే పంపిణీ చేసిన మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తక రైతులు నష్టపోయిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని గట్లమల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఎంతో కష్టపడి వేసుకున్న విత్తనాలు మొలకెత్త
Kodanda Reddy | ములుగు జిల్లాలో మక్కజొన్న విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంపై జరుగుతున్న ఆలస్యంపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.