ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా జనసందోహం తక్కువగా కనిపించింది. కేంద్రాల వద్ద దరఖాస్తు ఫారాల కొరత నెలకొన్నది.
Marri Rajashekar Reddy | ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి (Marri Rajashekar Reddy) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు పెద్దసంఖ్యలో
ఎన్నో ఏండ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నవారికి కాకుండా పారాచ్యూట్ నేతలకే టికెట్లు కేటాయించారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ప్రకటించిన కాంగ్రెస్ తొలి జాబితాలో కొత్త�
మల్కాజిగిరి కాంగ్రెస్కు మైనంపల్లి సెగ బాగానే తగిలింది. ఆ పార్టీ కండువా కప్పుకొని ఆయన హైదరాబాద్లో కాలు మోపింది మొదలు.. ఏ ఒక్కరూ కాంగ్రెస్లో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. హన్మంతరావు ఢిల్లీ నుంచి నగరానిక�
బీఆర్ఎస్ను వీడి కుమారుడు రోహిత్తో కలిసి కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హన్మంతరావుకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఆయన రాకను వ్యతిరేకిస్తూ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.
సీఎం రిలీఫ్ ఫండ్ పేద కుటుం బాలకు వరం లాంటిదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. వినాయక్నగర్ డివిజన్, చంద్రగిరి కాలనీకి చెందిన పి. శిరీషకు
మల్కాజిగిరి, నవంబర్ 27: దవాఖానలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మల్కాజిగిరిలోని జిల్లా దవాఖానను ఆయన పరిశీలించి.. వైద్యులను సమస్యలు అడిగి తెలుసుకుని .. వైద్య �