రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫార్మాసిటీ భూసేకరణపై మళ్లీ అభ్యంతరాలు స్వీకరించాలంటూ నిరుడు ఆగస్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ప్రభుత్వం దాఖలు చ�
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించారు.
పేద విద్యార్థుల చదువులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించింది.
రాష్ట్ర సర్కారు పేద విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. బడులను బాగు చేయడం, కోట్ల రూపాయలు మంజూరు చేసి సకల సౌకర్యాలు కల్పించడం, నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించడం వంటివి చేస్తూ ప్రోత్సహిస�
‘ఈ సారి బుద్ధ జయంతికి ఓ ప్రత్యేకత ఉన్నది.. ఓ వైపు సాక్షాత్తు 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, మరోవైపు అంబేద్కర్ సచివాలయం.. ఈ ప్రాంతంలో బౌద్ధ జయంతిని ప్రారంభించుకోవడం అద్భుత ఘట్టం’ అని రాష్ట్ర �
జయశంకర్ భూపాలపల్లి : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబా పూలే అని జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ లో మహాత్మ జ్యోతిబా పూలే 196 వ జయంతి ఉత్సవాలు వెనుకబడిన తరగ
ఢిల్లీ : మహాత్మా జ్యోతిబా పూలే 196 జయంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పూలే చిత్ర పటానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లా