సత్యం, అహింస మహాత్ముడు ధరించిన అస్ర్తాలు. సత్యాగ్రహం, సహాయ నిరాకరణ బాపూ సంధించిన శస్ర్తాలు. పడమటి పొగరును తూర్పున అస్తమింపజేసిన మేరునగం మన గాంధీ. జాతియావత్తూ జాతిపిత వెంట నడిచిన క్షణం.. రెండు శతాబ్దాల స్వ�
యువత మహనీయుల అడుగుజాడల్లో నడిచి వారి ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని సోమవారం నిర్మల్లో ఘనంగా నిర్వ�
జాతీయోద్యమంలో పాల్గొన్న ఏ నాయకుడి గురించైనా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ, పార్టీలకతీతంగా, మతాలకతీతంగా భారతీయులందరూ మహాత్మాగాంధీని జాతిపితగా ఈనాటికీ గౌరవిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కరెన�
ఆరేండ్ల చిన్నారి అద్భుతమైన చిత్రకళతో భళా అనిపించాడు. తన ఎత్తు మూడున్నర అడుగులైనా.. పది అడుగుల మేర మహాత్ముడి చిత్రాన్ని కేవలం 2 గంటల వ్యవధిలో గీసి తన నైపుణ్యాన్ని చాటుకున్నాడు.
హకుల సాధన కోసం ముందు ప్రార్థించడం, అభ్యర్థించడం ఆ తరువాత నిరసన ప్రకటించి ఉద్యమించడమనే ప్రజాస్వామిక పంథా ద్వారా, దేశ ప్రజలను దేశ స్వాతంత్య్రోద్యమంలో లక్ష్య సాధన దిశగా కార్యోన్ముఖులను చేసిన జాతిపిత మహాత�