కృష్ణ, మే 10 : మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం డిప్యూటీ తాసిల్దార్ కిరణకుమార్, టీఆర్ఎస్ నాయకులు ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలు రంజాన్ పండుగ�
వార్డుకు ప్రత్యేక బృందాలుమహబూబ్నగర్టౌన్, మే9: ఇంటింటికీ చెత్త సేకరణ జరగాలి..పట్టణంలో చెత్త కనిపించొద్దు.. అంటూ బల్దియా అధికారులను ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించిన విషయం విదితమే. ఈమేరకు ఎక్స�
పొలాలు సిద్ధం చేస్తున్న రైతన్నలు3,91,223 ఎకరాల్లో సాగు అంచనాసింహభాగం పత్తి వైపే మొగ్గు..ప్రతిపాదనలు పంపిన వ్యవసాయ శాఖాధికారులుగతేడాదికంటే ఈసారి అధికంగా సాగుగద్వాల, మే 9 : వానకాలం సాగు చేసేందుకు రైతన్నలు సన్న�
మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, మే 9 : మాతృమూర్తుల క్షేమమే ముఖ్యంగా ప్రతి బిడ్డా కృషి చేయాలని ఎ క్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆ దివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించు�
రిసెప్షన్ వర్టికల్ ఇన్చార్జి రాజేందర్నారాయణపేట, మే 7 : పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులపై సానుకూలంగా స్పందించి వారి మనసులో భద్రతా భావాన్ని, విశ్వాసాన్ని పెంపొందించేలా కృషి చేయాలని రిసెప్షన్
చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవంచైర్పర్సన్గా దోరేపల్లి లక్ష్మివైస్ చైర్పర్సన్గా పాలాది సారికకొవిడ్ నిబంధనల మేరకు ప్రమాణ స్వీకారంజడ్చర్లటౌన్, మే 7: జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గం
మహబూబ్నగర్, మే6(నమస్తే తెలంగాణ, ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం మద్దిగట్ల గ్రామంలో ఒకప్పుడు ఉపాధి అవకాశాలు లేక చాలా మంది వలసలు వెళ్లారు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా జనాభా 3247 మంది కాగ�
కోస్గి, మే 6: కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్ని మతాల వారికి సమానంగా పండుగలకు దుస్తులు, సామగ్రి పంపిణీ చేస్తున్నా
మహబూబ్నగర్ టౌన్, మే 6 : కరోనా మహమ్మారి కట్టడికి సర్కారు చర్యలు చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబ సభ్యుడి ఆరోగ్య పరీక్షలు తెలుసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఆయా వార్డుల�
ఈవో కేఎస్ రామారావుశ్రీశైలం, మే5: శ్రీశైల దేవస్థానం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనానికి రాలేని భక్తుల కోసం మొదలుపెట్టిన పరోక్ష సేవలను మరింత విస్తృతం చేసే దిశగా సాంకేతిక చర్యలు మెరుగు�
పెండ్లికి అంగీకరించని అమ్మాయి తల్లిదండ్రులుప్రజాప్రతినిధుల సమక్షంలో వివాహంతిమ్మాజిపేట, మే5: ప్రేమకు ఏదీ అడ్డుకాదని.. మనసులు కలిస్తే చాలనే మాట మరోసారి రుజువైంది. పుట్టుకతోనే రెండు కాళ్లు, చేతులు లేని ఒక �
ప్రత్యేక బృందాల నియామకానికి ఆదేశాలుకలెక్టర్ వెంకట్రావుమహబూబ్నగర్, మే5: కొవిడ్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటింటికీ ఫీవర్ సర్వేను 6వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు కలెక్ట
కొవిడ్ను ఎదుర్కొనేందుకు సహకరించాలిఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 4: మహబూబ్నగర్ జిల్లాలో సమిష్టి కృషితో మొదటి విడుత కొవిడ్ను నియంత్రించగలిగామని, అదే విధంగా