గండీడ్, ఏప్రిల్ 28: ప్రభుత్వం రైతులకు అండగా ఉండి అన్ని విధాలా ఆదుకుంటుందని జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ మాధవి అన్నారు. బుధవారం గండీడ్ మండల పరిధి లోని గాధిర్యాల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కే
మహబూబ్నగర్, ఏప్రిల్ 28: ఆర్వోఆర్ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు నిర్వహించిన ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా జారీ చేసిన హైకోర్టు ఉత్తర్వులననుసరించి పునర్ వ్యాజ్యానికి అవకాశం కల్పించినట్లు కలెక్టర్ ఎ
నిరంతరం అందుబాటులో ఉంటాం శుభ్రమైన ధాన్యమే తీసుకురావాలి అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం మహబూబ్నగర్, ఏప్రిల్ 28 : రైతులకు
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఒకరోజు ముందుగానే.. 30న మున్సిపల్ ఎన్నికలు, మే 3న కౌంటింగ్ అచ్చంపేట బల్దియాలో 66 మంది, జడ్చర్లలో 112 మంది బరిలో.. అభివృద్ధే ఎజెండాగా ప్రచారం చేసిన అధికార పార్టీ అభివృద్ధిని వివరించిన
కోయిలకొండ ఏప్రిల్ 27: టీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని పేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోయిలకొండలోని వివేకానం
రాబోయే ఐదేండ్లలో మహానగరంగా పాలమూరు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలమూరులో పార్టీ జెండావిష్కరణ మహబూబ్నగర్, ఏప్రిల్ 27 : తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేశామని ఎక్సై జ్, క్రీడా శాఖ మంత�
మహబూబ్నగర్, ఏప్రిల్ 26: రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీపీ సుధాశ్రీ తెలిపారు. సోమవారం మహబూబ్నగర్ రూర ల్ మండలంలో మన్యంకొండ వద్ద పీఏసీసీఎస్ చైర్మన్ రాజేశ్
నాగర్కర్నూల్ ఎంపీ రాములుఅచ్చంపేట రూరల్, ఏప్రిల్ 26: అచ్చంపేట మున్సిపాలిటీలో అన్నివర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ రాములు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పట్టణంలోని 16వ వా�
డీఎంహెచ్వో జయచంద్రమోహన్నారాయణపేట, ఏప్రిల్ 26: పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని డీఎంహెచ్వో డాక్టర్ జయచంద్రమోహన్ తెలిపారు. సోమవారం కొవిడ్
గులాబీ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలిఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 25: టీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివా�
కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు దృష్టి సారించాలిధాన్యం కేంద్రాలను తనిఖీ చేయాలివేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తొద్దుకరోనా నియంత్రణకు ప్రభుత్వం కృషిటెలీకాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి నిర
జిల్లాలోని దవాఖానల్లో అన్ని ఏర్పాట్లు చేశాంఅందుబాటులో మందులు, ఆక్సిజన్, వ్యాక్సిన్ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దుఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఎస్వీఎస్ దవాఖానలోని కరోనా వార్డు పరిశీలనమహబ�
నైట్ కర్ఫ్యూను పర్యవేక్షించిన మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అనవసరంగా రోడ్లపైకి ఎవరూ రావద్దని, కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర