కోయిలకొండ, ఏప్రిల్ 20 : ప్రతి ఎకరాకూ సాగు నీరు అందివ్వడమే లక్ష్యంగా వాగుల్లో కత్వ, చెక్డ్యామ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మోదీపూర్ వాగులో రూ.6 కోట్ల 88 లక్షలత
జడ్చర్ల్లటౌన్, ఏప్రిల్19 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జడ్చర్ల మున్సిపల్ వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను సోమవారం రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. స్థానిక మున్సిపాలి
లింగాల, ఏప్రిల్ 19: రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున మండలంలోని అంబట్పల్లి సర్పంచ్ రవిశంకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుత�
ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్పాలమూరులో అభివృద్ధి పనులు పరిశీలనమహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 19: అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వీ శ్ర�
నారాయణపేట, ఏప్రిల్ 19 : ప్రజలు కొవిడ్ నిబంధన లు పాటించడం ద్వారానే వైరస్ను నియంత్రించవచ్చని డీ ఎంహెచ్వో డాక్టర్ జయచంద్రమోహన్ తెలిపారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 1,576 కరోనా పరీక్షలు నిర్వహించగా, 133 పాజిట�
రైతు కుటుంబాలకు రూ.5లక్షల బీమాఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్బొక్కలోనిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంమహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్18: కేంద్రంలోని బీజేపీ సర్కారు 21 రాష్ర్టాలలో పాలిస్�
ప్రస్తుతం 3.301 టీఎంసీల నీటి నిల్వపూర్తి స్థాయి నీటిమట్టం 100.855 టీఎంసీలుభారీ వరద వస్తేనే నీటి ప్రవాహంనిండితేనే కర్ణాటక, ఏపీ, తెలంగాణకు సాగునీరుఅయిజ, ఏప్రిల్18: కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయ నీటిమట్టం డ�
ప్రతిఒక్కరూ తప్పనిసరిగాకొవిడ్ నిబంధనలు పాటించాలిఎస్పీ వెంకటేశ్వర్లుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 17 : శాంతి భద్రతల పరిరక్షణే పోలీసు శాఖ లక్ష్యమని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. కొవిడ్ మహమ్మారి ఉధృ
మూడు నెలలో ప్రాజెక్టు పూర్తి చేయాలిఎమ్మెల్యే రాజేందర్రెడ్డిచెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపననారాయణపేట రూరల్, ఏప్రిల్ 17 : నిర్మాణ పనులు నాణ్యతాప్రమాణాలతో చేపట్టాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్�
స్టాక్ పాయింట్కు చేరిన పుస్తకాలువిద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పుస్తకాల పంపిణీకి చర్యలుమహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 17 : విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకు�
మాస్కు లేకపోతే జరిమానాఎస్సై రాములుమక్తల్ రూరల్, ఏప్రిల్ 16 : కరోనా వైరస్ కారణంగా ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి స్వస్థలాలకు వస్తున్నారని, గ్రామాలకు ఎవరైనా వలస కార్మికులు వస్తే అధికారు�