జాతీయ పార్టీల పాలిత రాష్ర్టాల కంటే మనమే మెరుగుప్రభుత్వ వైద్యంపై సీఎం కేసీఆర్ భరోసా కల్పించారుపాలమూరులో అత్యాధునిక వైద్య సేవలు : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మే 23 (నమస్తే తెలంగాణ ప్
ఆత్మకూరు, మే 21 : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కరోనా పరీక్ష రాయాల్సిందేనని సీఐ సీతయ్య తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు, అమరచింతలలో లాక్డౌన్ అమలును పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని కూర్చోబె�
శాంతా నారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీప్రారంభించిన మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 21 : లాక్డౌన్ దృష్ట్యా ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులు, వారి సహాయకులకు శాంతా నార�
కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయొద్దుఆరు రోజులకు మందులతో కలిపి రూ.30వేలు..ఆక్సిజన్ పెట్టాల్సి వస్తే రూ.60వేల ఫీజు నిర్ణయంజిల్లాలో వందశాతంవ్యాక్సినేషన్కు కృషిఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ
భూత్పూర్, మే 20 : మున్సిపాలిటీలోని 1వ వార్డు (రాందాస్తండా)లో క రోనా బాధితుల కోసం కౌన్సిలర్ ముడావత్ బాలకోటి సొంత ఖర్చుతో ఐసొలేష న్ కేంద్రం ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన ఇద్దరు వ్యక్తు
డీఎస్పీ మధుసూదన్రావునారాయణపేట, మే 20 : అత్యవసరమైతేనే బయటకు రావాలని, ప్రతి ఒక్కరూ లాక్డౌన్ ని బంధనలు పాటించాలని డీఎస్పీ మధుసూదన్రా వు అన్నారు. గురువారం పట్టణంలో లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించారు. ఈ
అప్పక్పల్లి, అడవిరావుల చెర్వు గ్రామాల్లో ఘటననారాయణపేట రూరల్/మల్దకల్, మే 19 : పిడుగుపాటుకు వేర్వేరు చోట్లలో ఇద్దరు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట మండలంలోని అప�
రూ.15 వేలకు అమ్మిన తండ్రితల్లి ఫిర్యాదుతో గుర్తించిన పోలీసులుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 19 : కన్నకూతురినే ఓ కసాయి తండ్రి తాగుడుకు బానిసై బేరం పెట్టిన ఘటన మహబూబ్నగర్లో చోటుచేసుకున్ని. మహబూబ్నగర్ పట్టణం
ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలికొవిడ్ కట్టడికి మూడంచెల వైద్యవిధానంఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిన సినీనటి సమంతనారాయణపేట, మ�
మూసాపేట, మే 18 : కరోనా బాధితులు వైద్యుల సూచనలు పాటించడంతోపాటు, తప్పనిసరిగా పౌష్టికాహా రం తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామశివారు లో ఉన్న పాల�
మహబూబ్నగర్ మెడికల్ కళాశాలలో కిట్ ఏర్పాటు కరోనాపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష హౌస్ సర్జన్లు కొవిడ్ సేవకు ముందుకు రావాలి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మే 18 (నమస్తే తెలంగ
ప్రభుత్వ సూచనలు పాటించాలిపాజిటివ్ వ్యక్తులు బయట తిరిగితే కేసులుజడ్చర్లలో త్వరలోనే 20 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిజడ్చర్ల, మే 17 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం వి ధించిన లాక్డౌన్తో ప
మహబూబ్నగర్కు నర్సింగ్ కళాశాలగద్వాల, నాగర్కర్నూల్, వనపర్తిలో రీజనల్ సబ్ సెంటర్లుప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ఉమ్మడి జిల్లాకు మరింతగా వైద్య సదుపాయాలుమహబూబ్నగర్, మే17 (నమస్తే తెలంగాణ ప్రతిని�
అధిక ఫీజులు వసూలు చేస్తే సీజ్ చేస్తాంప్రైవేట్ దవాఖానాల్లో 20శాతం పడకలు పేద రోగులకు..మహబూబ్నగర్ జిల్లాలో 269ప్రైవేట్ పడకలు సర్కారు చేతికి..దవాఖానలపై పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ఎక్సైజ్, పర్�