నెల్లికుదురు, జూన్ 2 : రైతులకు నకిలీ విత్తనాలు విక్ర యిస్తే షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని డీఈవో ఛత్రునాయక్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనం లో వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్రెడ్డి ఆ�
మక్తల్ రూరల్, జూన్ 1: అధికారుల నిర్లక్ష్యం వల్ల గన్నీ బ్యాగుల కొరత ఏర్పడడంతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గన్నీ బ్యాగుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్�
మహబూబ్నగర్/మెట్టుగడ్డ, జూన్ 1 : వైద్య రంగం లో మహబూబ్నగర్ జిల్లాను హైదరాబాద్కు దీటుగా తీ ర్చిదిద్దుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లాకు నూతనంగా మంజూరైన నర్సింగ్ కళ�
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణగంగాపూర్ పీహెచ్సీ తనిఖీజడ్చర్ల, మే 31 : ఇంటింటి ఫీవర్ సర్వేను పక్కాగా చే పట్టాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని గంగాపూర్ ప్రాథమిక
జూన్ 15నుంచే రైతుబంధునేరుగా రైతుల ఖాతాల్లోకే జమయాసంగిలో అవలంభించిన విధానంలోనే అమలువిలీన బ్యాంకుల ఖాతాల వివరాలు ఇవ్వాల్సిందే..మహబూబ్నగర్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) : కరోనాతో ప్రపంచం తీవ్ర ఆర్థిక స
మక్తల్ టౌన్, మే 30 : మక్తల్ పెద్దచెరువు తూము నిర్మాణం చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరారు. ఆదివారం పట్టణంలోని పెద్దచెరువు తూము నిర్మించాలని ఆయకట్టు రైతులు కోరు తూ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులు మా
కొవిడ్పై నిర్లక్ష్యం వద్దుమరికల్ పీహెచ్సీని తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డిమరికల్, మే 30: ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని, కొవిడ్ వైరస్పై నిర్లక్ష్యం తగదని నారాయణ పేట ఎమ్మెల్యే ఎస్. రాజేం
లాక్డౌన్ పొడిగిస్తూ సర్కార్ నిర్ణయంమహబూబ్నగర్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మరో 10 రోజులు లాక్డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో ఉరుకులు పరుగులకు ఫుల్స్టాప్ పడనున్నది. ఆదివ�
జడ్చర్లటౌన్, మే29: కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను జడ్చర్ల పట్టణంలో పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లమీదకొచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. జడ్చర్ల పట�
చిరంజీవి 50 ఆక్సిజన్ సిలిండర్లు పంపించడం అభినందనీయంఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఏనుగొండలో ‘డబుల్’ ఇండ్ల నిర్మాణాలు పరిశీలనమహబూబ్నగర్ జనరల్ దవాఖాన సందర్శనమహబూబ్నగర్, మే 29 : ప్రభుత్వ దవా�
డీఆర్డీఏ పీడీ కాళిందినిమక్తల్ రూరల్, మే 28 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని నారాయణపేట జిల్లా డీఆర్డీఏ పీడీ కాళిందిని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మ�
వనపర్తి, మే 28 : కరోనా కట్టడి లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. శుక్రవారం పోలీస్ కళాజాత, ఇండియా చైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో కరోనాపై వినూత్న రీతిలో అవగాహ