మక్తల్ టౌన్, మే 16 : రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, పండించిన ప్రతి గింజ నూ కొంటామని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. ఆదివారం మక్తల్ పట్టణంలోని తన నివాసంలో మీ డియా సమావేశంలో ఎమ్మె ల్యే మాట్లాడుత�
పెబ్బేరు రూరల్, మే 16 : ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కొనసాగుతున్నది. మనం మార్కెట్కు వెళ్తే చాలు కుప్పలు కుప్పలుగా మామిడి పండ్ల రాశులు మనకు కనిపిస్తాయి. మామిడి పండ్లలో ఎన్నో రకాలు, రకానికో రుచి ఉంటుంది. అయ�
ప్రైవేట్ దవాఖానల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలుమంత్రి కేటీఆర్కు ట్వీట్ చేసిన రోగి బంధువుప్రభుత్వ జనరల్ దవాఖానలో కార్పొరేట్ వైద్యంపంచవటి దవాఖానను తనిఖీ చేసిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
సమిష్టిగా కృషి చేయాలిజనరల్ దవాఖానలో 500 పడకలతో కొవిడ్ వార్డుపది మంది రోగులుంటే గ్రామాలకే వైద్యులుఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష మహబూబ్�
రూ.15 లక్షలతో పరికరాలు సమకూర్చిన జగన్నాథ్రెడ్డిఅభినందించిన నారాయణపేట కలెక్టర్ హరిచందనఆత్మకూరు/మక్తల్ టౌన్, మే 14 : మక్తల్ పట్టణంలోని సర్కారు దవాఖానలో ఆక్సిజన్తో కూడిన కరోనా సేవలను అందుబాటులోకి తీస�
అలంపూర్, మే 14 : ఇతర రాష్ర్టా ల నుంచి వచ్చే వారు నిబంధనల మే రకు తెలంగాణలో అడుగుపెట్టాలని ఎస్సై మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తుంగభద్ర నది వంతెనపై ఆంధ్రప్రదేశ్ నుంచి అలంపూరు వైపు వచ్చే వారికి అవ�
ఘర్…ఘర్ మే రంజాన్ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా ‘ఈద్’కొవిడ్ నిబంధనలతో వేడుకలునెట్వర్క్, మే14 (నమస్తే తెలంగాణ): రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుపుకొన�
దర్శనమిచ్చిన షవ్వాల్ నెలవంకముగిసిన ఉపవాసదీక్షలుమహబూబ్నగర్టౌన్, మే 13: నెలవంక మెరిసింది. రంజాన్ పండుగ వచ్చేసింది. నెల రోజుల పాటు కఠోర ఉపవాసదీక్షలు కొనసాగించిన ముస్లింలు గురువారం సాయంత్రం దీక్షలు వి�
ఎస్పీ చేతననారాయణపేట, మే 12 : ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు, కొవిడ్ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని ఎస్పీ చేతన తెలిపారు. బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు.
ధన్వాడ, మే 12 : మండల కొనుగోలు కేంద్రానికి రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకొచ్చారు. బుధవారం పెద్ద ఎత్తున వరి లోడ్ వాహనాలు రావడంతో దారి పొడవునా వాహనాలతో నిండిపోయింది. వివిధ గ్రామాల నుంచి రైతులు ధాన్యాన్�
మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో సకల సదుపాయాలుత్వరలో 200 ఆక్సిజన్ పడకలునారాయణపేటలో మినీ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటువిలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :మ�
వివరాలు సక్రమంగా తెలియజేయాలికలెక్టర్ వెంకట్రావుభూత్పూర్లో ఇంటింటి సర్వే పరిశీలనభూత్పూర్, మే 11: వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట..ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి పది రోజుల పాటు లాక్డౌన్ విధించింది. ద�
పేద ముస్లింలకు పంపిణీ చేస్తున్న సర్కారుహర్షం వ్యక్తం చేస్తున్న మైనార్టీలుమహబూబ్నగర్ టౌన్, మే 11 : మున్సిపాలిటీలోని 10వ వార్డు రాబియా మసీదులో మంగళవారం కౌన్సిలర్ రాణి ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ �
నర్వ, మే 10 : మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆయా గ్రా మాల్లో సర్పంచులు పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు. సోమవారం గ్రా మాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణా న్ని వీధుల్లో గ్రామ సిబ్బందితో పిచికారీ చ�