నర్వ, మే 10 : మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆయా గ్రా మాల్లో సర్పంచులు పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు. సోమవారం గ్రా మాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణా న్ని వీధుల్లో గ్రామ సిబ్బందితో పిచికారీ చేయిస్తున్నారు. ప్రజలు కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ 45 ఏండ్లు నిండిన వారు టీకా కచ్చితంగా తీసుకోవాలని సూచించారు.