రూ.15.69 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనతీరనున్న రవాణా కష్టాలుకరీమాబాద్, మే 2: రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తున్నది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులకు మహర్దశ రానుంది. అందులో భ
కొవిడ్ బాధితులకు స్థానిక సీహెచ్సీలోనే వైద్యంఉద్యోగులు స్థానికంగానే నివాసం ఉండాలిదవాఖానలు శుభ్రంగా ఉంచాలిగార్ల, మే 1: ప్రభుత్వాధికారులు విధుల నిర్వహణలో నిర్ల క్ష్యం చేయొద్దని, స్థానికంగా నివాసాలు ఉం�
దేవరుప్పుల, ఏప్రిల్ 29 : కరోనా తీవ్రత దృష్ట్యా గ్రామాల్లోనే ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేసి బాధితులకు వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి తెలిపారు. మండల కేంద్రంలో
కరోనా బాధితులను కంటికిరెప్పలా చూసుకుంటాంప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత.. దానిని మరువందవాఖానల్లో సౌకర్యాలకు లోటు లేదురాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లిఎంజీఎం కొవిడ్ వార్డులో ఆకస్మిక తనిఖీపీప
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయంహైదరాబాద్ తరహా వరంగల్ అభివృద్ధిఎన్నికలప్పుడే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కనిపిస్తరురాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీనగరంలోని పలు డివిజన్లలో రోడ్ షోసుబేదారి/కాజీపే�
పెద్దవంగర, ఏప్రిల్ 27 : క్షేత్రస్థాయిలో కొవిడ్పై ప్రజలకు అవగాహన కల్పించాలని మండల ప్రత్యేకాధికారి రావూరి రాజు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కే శేషాద్రి, తహసీల్దార్ క�
2వ డివిజన్లో రూ.76 కోట్లతో అభివృద్ధి పనులుమంత్రి సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ కల్పనభీమారం,ఏప్రిల్ 27 : ప్రజలు ఆదరించి, ఓటు వేస్తే గ్రేటర్ వరంగల్ పరిధిలోని 2వ డివిజన్ను ఆదర్శంగా తీర్చిది�
జడ్చర్లటౌన్, ఏప్రిల్27: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థులు గడప గడపకూ వెళ్లి ఓటర్లను కలసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ
జడ్చర్ల, ఏప్రిల్ 27: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఆయన మున్సిపాలిటీలోని 3,4,7,11,18�
వర్ధన్నపేట, ఏప్రిల్ 25: పట్టణంలో దశాబ్దాలుగా ప్రజలకు ఇబ్బందికరంగా మారిన డ్రైనేజీ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం మెరుగుపరుస్తున్నది. పట్టణ పరిధిలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఆకేరువాగు వరకు గతంలో నిర్మించ�
ప్రతి దవాఖానలో అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలిపరీక్షలు పెంచి.. అందరికీ వ్యాక్సిన్ వేయాలిఅధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలుహన్మకొండ, ఏప్రిల్ 24 : కరోనా చికిత్స అం దించేందుకు అవసరమైన అన్ని వసతులు కల్ప�
బ్యాలెట్ పత్రాల ముద్రణ సరిగా ఉండాలిఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతువరంగల్, ఏప్రిల్ 23 : చాలాకాలం తర్వాత బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ముద్ర ణ సరిగా జరిగేలా �
గూడూరు, ఏప్రిల్ 22 : ఇది మండలంలోని పాకాలవాగు. గతంలో వేసవి వచ్చిదంటే చుక్క నీరులేక, ఇసుక దిబ్బలతో సలసల మాడిపోయేది. గొడ్డూగోద, చుట్టపక్కల జనం నీళ్ల కోసం అల్లాడిపోయేవారు. స్వరాష్ట్రంలో అపర భగీరథుడు సీఎం కేసీఆ�