నర్సంపేట, ఏప్రిల్ 22: కరోనా వైరస్ కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయిన ప్రైవేట్ టీచర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటున్నారని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ అన్నారు. నర్సంపేటలో ప్రై�
ఓరుగల్లులో ప్రగతి పరవళ్లుస్వరాష్ట్రంలోనే సరికొత్త హంగులువరంగల్, నమస్తే తెలంగాణ : చారిత్రక ఓరుగల్లు నగరంలో ప్రగతి పరవళ్లు తొక్కుతున్నది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్, స్వరాష్ట్రంలోనే సరి�
మహబూబాబాద్, ఏప్రిల్ 20 : రాష్ట్రంలో కరోనా సెకం డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రి వేళ కర్ప్యూ విధిస్తున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరక�
తొర్రూరు, ఏప్రిల్ 20 : దంచికొడుతున్న ఎండలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ప్రయాణ ప్రాంగణాలు (బస్టాండ్) లేని ప్రాంతాల్లో బస్సులను బస్ షెల్టర్గా ఏర్పాటు చేస్తున
గార్ల, ఏప్రిల్ 19 : రైతన్న సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏఎంసీ, తిరుపతమ్మ దేవాలయ సమీపంలో పీఏసీఎస్ల ఆధ్వర్యం లో ఏర్పాటు �
గూడూరు, ఏప్రిల్19: ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన మృతుల కుంటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ హామీ ఇచ్చారు. సోమవారం మండలం లోని సోమ్లాతండాకు చెందిన బోడ సునీల్ ఆత్మహత్య చేసుకోగా, బాధిత కు
ఎంజీఎం దవాఖానలో వెలుగు చూస్తున్న అధికారుల బాగోతంటెండర్ విషయం తేల్చకుండా నెలల తరబడి నాన్చుతున్న వైనంప్రారంభించకుండానే గ్యాస్ ప్లాంట్ వినియోగంఆక్సిజన్ వినియోగం తగ్గినా పెరుగుతున్న దిగుమతివరంగల్�
కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుగ్రేటర్ కమిషనర్ సత్పతితో కలిసి మీడియా సెంటర్ల ప్రారంభంహన్మకొండ, ఏఫ్రిల్ 16: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అ�
ప్రైవేట్ దవాఖానలో ఇప్పటికే రూ.లక్షన్నర ఖర్చుఇంటివైపు కూడా చూడని గ్రామస్తులుస్టేషన్ఘన్పూర్, ఏప్రిల్ 16 : మండలంలోని ఓ గ్రామంలో కుటుంబానికి మొత్తానికి కరోనా సోకింది. చికిత్స కోసం ప్రైవేట్ దవాఖానలో చే
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 15 : వేగంగా విస్తరిస్తున్న కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగం గా కరోనా వైద్యసేవలు అం దించడానికి ప్రైవేట్ దవాఖానలకు అనుమతులు మం జూరు చేసింది. దీం
వరంగల్, ఏప్రిల్ 12: వరంగల్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ప్రగతి పథంలో వరంగల్ మహానగరం’ సావనీర్ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 నుంచి 202