జనగామ రూరల్, ఏప్రిల్ 4 : మండలంలోని పెంబర్తి గ్రామంలో రెండు రోజులుగా కొన సాగుతున్న దుర్గామాత ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉదయం అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి యాటలు, కోళ్లు బలిచ్చారు. మరికొందరు �
జనగామ చౌరస్తా, ఏప్రిల్ 4 : తైక్వాండో పోటీల్లో యువత రాణించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఒలింపిక్స్ క్రీడల్లో అర్హత సాధించాలని ఫిట్ ఇండియా ఫౌండేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ రాజమౌళి అన్�
నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులునెలరోజుల్లోగా పనులు పూర్తిచేయాలికాంట్రాక్టర్కు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదేశంస్టేషన్ఘన్పూర్, ఏప్రిల్ 4 : నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్లో రోడ్డు వి
ఆగస్టు 19, 20వ తేదీల్లో పరీక్షలుటీఎస్, ఏపీ రాష్ర్టాల్లో 14 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలుభీమారం, ఏప్రిల్ 3 : తెలంగాణ రాష్ట్ర ఐసెట్-2021 ఎంట్రన్స్ టెస్ట్ ఆగస్టు 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెస
భూపాలపల్లి, ఏప్రిల్ 3 : ఈపీ ఆపరేటర్(ట్రెయినీ) డ్రైవింగ్ ప్రొవిషియె న్సీ టెస్టు నిర్వహణపై శనివారం సా యంత్రం తన కార్యాలయంలో జీఎం నిరీక్షణ్రాజ్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మ�
మంత్రి సత్యవతి రాథోడ్మహబూబాబాద్, ఏప్రిల్ 2 : అవయవ దానంతో అమరత్వం సిద్ధిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మంత్రి నివాసంలో అవయవదాన సంఘ�
నాగులమ్మ, పగిడిద్దరాజుకు భక్తుల మొక్కులుమంగపేట, ఏప్రిల్ 2 : మండలంలోని లక్ష్మీనర్సాపురంలో నాగులమ్మ – పగిడిద్దరాజు కల్యాణం గురువారం రాత్రి కనులపండువగా జరిగింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న జాతరలో ముఖ్యఘ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందారు. రైలు కిందపడి, బైక్ అదుపుతప్పి, మనస్తాపంతో ఉరేసుకుని మృతి చెందారు. ఆయా ఘటనల్లో మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరక�
పాతకక్షల నేపథ్యంలో వ్యక్తిపై కత్తితో దాడితీవ్రగాయాలతో దవాఖానలో చేరిన తిరుపతికేసు నమోదు చేసిన పోలీసులు పలిమెల, మార్చి 30 : నన్ను జైలుకు పంపిస్తావా? నీ అంతు చూస్తా.., అంటూ కత్తితో వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘట
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సర్కారు సన్నద్ధంసీఎం కేసీఆర్ నిర్ణయంతో అన్నదాతల్లో ఆనందంఈ సీజన్లో పెరిగిన సాగు విస్తీర్ణంగతంలో మాదిరిగా గ్రామాల్లోనే కాంటాలుఉత్కంఠ తొలిగి నిబ్బరంగా కర్షకులుఉమ్మడి జిల్ల
ఒక్కోదాని నిర్మాణానికి రూ.5 కోట్లుప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్కలెక్టర్తో కలిసి స్థలాల పరిశీలన హన్మకొండ/న్యూశాయంపేట, మార్చి 30 : మున్సిపాలిటీల్లో సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణ�
కలెక్టర్ వీపీ గౌతమ్దంతాలపల్లి, మార్చి 30 : విద్యతోనే ఆత్మవిశ్వాసం పెంపొం దుతుందని, సమాజంలో ముందుకెళ్లాలంటే విద్య ఎంతో ము ఖ్యమని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామంలో స్వేరో�