లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలిఐసొలేషన్ కేంద్రాలు పెంచాలిమానుకోట కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్మహబూబాబాద్, మే 13 : ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదనే సద�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాలాక్డౌన్ సడలింపు సమయంలో రోడ్డెక్కిన సర్వీసులుచాలా బస్సులు హన్మకొండ బస్స్టేషన్కే పరిమితం..కరోనా నిబంధనలతో నడిపిస్తాం : ఆర్ఎంహన్మకొండ చౌరస్తా, మే 12 : కరోనా ఉధృతి నేపథ్యంలో ప్�
గీసుగొండ/రాయపర్తి, మే 12: దవాఖానల్లో నర్సుల సేవలు మరువలేనివని గీసుగొండ ఎంపీపీ సౌజన్య అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలోని పీహెచ్సీలో బుధవారం నర్సులను సన్మానించారు. కార్యక్రమం�
మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో సకల సదుపాయాలుత్వరలో 200 ఆక్సిజన్ పడకలునారాయణపేటలో మినీ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటువిలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :మ�
రోజుల వ్యవధిలోనే మృతి చెందుతున్న వైనం కరోనా బారిన పడి ఒకే ఇంట్లో ముగ్గురి మృతి మరో ఇంట్లో ఇద్దరు.. ఇంకో ఇంట్లో తల్లి మృతి.. చావుబతుకుల మధ్య తండ్రి శోక సముద్రంలో కుటుంబాలు కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభ�
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధ్యానం రహదారులపై విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు లేచిపోయిన ఇండ్ల పై కప్పులు తొర్రూరు/ నర్సింహులపేట/ దంతాలపల్లి/ నెల్లికుదు రు/ కు
రైతన్నను నిండా ముంచిన చెడగొట్టు వాన కల్లాలు, కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం వేర్వేరు చోట్ల పిడుగుపడి ముగ్గురు రైతుల మృతి పెద్ద సంఖ్యలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు నమస్తే నెట్వర్క్ : ఉమ్మడి జ�
వర్ధన్నపేట, మే 10 : కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని డీఎంహెచ్వో చల్లా మధుసూదన్ అన్నారు. మండల కేంద్రంలోని సీహెచ్సీలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్�
2019-20 సంవత్సరంలో రూ.1.33కోట్లు పంపిణీజిల్లాలో 2,375 మంది ఎస్సీ విద్యార్థులకు లబ్ధి31వ తేదీ వరకు స్కాలర్షిప్ గడువు పొడిగింపుభూపాలపల్లి రూరల్, మే 9: కరోనా సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి
పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితపరకాల, మే 9: కరోనా రెండో వేవ్ విజృంభిస్తున్నందున పట్టణ ప్రజలు నిబంధనలు పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ కోరారు. ఈ సందర్భంగా ఆదివారం చైర్పర్�
ఐదు రెమ్డెసివర్ ఇంజక్షన్లతో పట్టుబడిన ముఠా సభ్యులునిందితులంతా ప్రైవేట్ దవాఖానల టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులుహన్మకొండ సిటీ, మే 8 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మెడికల్ ఉద్యోగులు ఓ మాఫియాగా మారి, మార్కెట�
మహబూబ్నగర్టౌన్, మే 8: మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఇంటింటి సర్వే కొనసాగుతున్నది. శనివారం వార్డు ప్రత్యేక అధికారులు సర్వేను పర్వవేక్షించారు. మూడో రోజు వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బంది వైరస్పై ప్ర�