మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుహన్మకొండ, మే 26: మానవాళి ప్రగతికి బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గౌతమ బుద్ధుడి జయంతి, బుద�
ఎస్పీ కోటిరెడ్డిమహబూబాబాద్, మే 25 : పోలీసులు మానసిక ధైర్యాన్ని పెం పొందించుకోవాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. కరోనా బారిన పడి కోలుకున్న పోలీసు సిబ్బందికి మంగళవారం ఆయన తన కార్యాలయంలో డ్రైఫ్రూట్�
మార్కెట్ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీఅధికారులకు సూచనలుకురవిలో పర్యటించిన వీపీ గౌతమ్ మహబూబాబాద్, మే 25 : ‘నిత్యావసర సరుకులను అధిక ధరకు విక్రయించొద్దు. అలా విక్రయించిన షాపులపై చర్యలు తీసుకుంటామని’ కల
కొనసాగుతున్న ఇంటింటి సర్వేఅవగాహన కల్పిస్తున్న అధికారులు, నాయకులు తొర్రూరు, మే 25 : కరోనా బాధితులను అదుకునేం దుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కౌన్సిలర్ తూర్పాటి సంగీత అన్నారు. మడిపల్లి గ్రామానికి చెందిన
పర్వతగిరి, మే 24 : లాక్డౌన్ నేపథ్యంలో వాహనాలు లేక బస్టాండ్లో వేచి ఉన్న గర్భిణిని తన వాహనంలో ఇంటికి పంపించి మానవత్వాన్ని చాటారు మామూనూర్ ఏసీపీ నరేశ్కుమార్. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని తురుకల సోమార�
వర్ధన్నపేట, మే 24 : కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎ మ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. మండల కేం ద్రంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని కొవిడ్ బాధితుల కోస�
నర్సంపేట రూరల్, మే 23 : ఆయా గ్రామాలు, తండాల్లో కరోనా వైరస్ నియంత్రణకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. నర్సంపేట మండలం మహేశ్వరంలో ఎంపీపీ మోతె కళావత
జిల్లాలో 7,557 మంది రెగ్యులర్,13 మంది బ్యాక్లాగ్లో ఉత్తీర్ణత3,960 మందికి 10/10 జీపీఏవీరిలో బాలికలు 2,219 మంది,బాలురు 1,741 మందిచెన్నారావుపేట, మే 21 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2020- 21 విద్యా సంవత్సరానిక
హన్మకొండ, మే 21: వరంగల్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు శుక్రవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని హెలీప్యాడ్ వద్ద మంత్రులు, ఎంపీలు, చీఫ్విప్, జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలిక�