నర్సంపేట, మే 20 : లాక్డౌన్ను మరింత కఠినతరం చేశారు. కరోనాను నియంత్రించేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అకారణంగా రో�
నర్సంపేట, మే19 : అందరూ కలిసి కట్టుగా నిలిచి కరోనాను తరిమికొట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. కరోనా కట్టడిపై బుధవారం సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం ఆయన నర్సంపే�
నర్సంపేట/చెన్నారావుపేట/శాయంపేట/దామెర, మే19: ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా పట్టణాలు, గ్రామాల్లో లాక్డౌన్ విజయవం తంగా అమలవుతున్నది. బుధవారం నర్సంపేటలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారుల కు పోలీ
మహబూబ్నగర్లో రూ.1,999కే సీటీ స్కాన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా వైద్యాధికారి దిగి వచ్చిన స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఫలించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషి పేదలకు ప్రయోజనంగా మారిన నిర్ణయం మహబూబ్నగ
ప్రజల్లో పెరిగిన చైతన్యంకరోనాతో జనంలో వస్తున్న మార్పు తొర్రూరు, మే 18 : కరోనా రెండో దశ వ్యా ప్తితో ప్రజల్లో ఆందోళన, భయం అమాం తం పెరిగాయి. మారుమూల పల్లెలు, గూడేలనూ వైరస్ వదల్లేదు. ఫస్ట్ వేవ్లో పెద్దగా ప్రభా
పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కళాశాలల ఏర్పాటుకు కృషిచేస్తాంబయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాంమెడికల్ కాలేజీ కోసం త్వరలో స్థలాన్ని పరిశీలిస్తాంగిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత
నర్సంపేట, మే 17 : అమెరికాలోని దాతల సహకారంతో నర్సంపేట ఏరియా హాస్పిటల్లో అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. సోమవారం నర్సంపేట ఏరియా దవాఖానన�
నిర్మానుష్యంగా గ్రామాలురహదారులపై పోలీసుల గస్తీనిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాపరకాల/నర్సంపేట/ఆత్మకూరు/దామెర/శాయంపేట/చెన్నారావుపేట/దుగ్గొండి, మే 16 : జిల్లా వ్యా ప్తంగా లాక్డౌన్ను పకడ్బందీగా అమలు �
అంచనాలకు మించి ధాన్యం దిగుబడులుకొనుగోలు కేంద్రాల వద్ద పోటెత్తుతున్న ధాన్యంట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ల వద్ద లారీల కొరతవరంగల్రూరల్, మే 15(నమస్తేతెలంగాణ) : ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ప్రభుత్వం కాళేశ్వ
టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతులుడిసెంబర్లోపు గణేశా ఈకో టెక్ కంపెనీ ప్రారంభంపరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిగీసుగొండ, మే 14 : వస్త్ర పరిశ్రమ రంగంలో రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆ�