దేశ నలుమూలల నుంచీ పోటెత్తుతున్న భక్తులతో మేడారంలో జన విస్ఫోటనం కనిపిస్తున్నది. తల్లుల ధ్యాసలో లీనమై తరలివస్తున్న కోట్లాది మందికి వనమాత విడిది ఇస్తున్నది.
దట్టమైన అభయారణ్యంలో కొంగు బంగారమైన సమ్మక్క-సారలమ్మను కొలిచేందుకు భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. జాతర నలుదిక్కులా భక్తులంతా విడిది చేస్తున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని సుమారు వెయ్యి
పూజారులు రేపు (బుధవారం) మేడారంలోని సమ్మక్క-కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరాల్లో మండె మెలిగే పండుగ నిర్వహించనున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవార్ల మహా జాతరకు ముందు వచ్చే బుధవారం గుడి �
4 జాతర్లకు 332 కోట్లు కేటాయింపు.. కేసీఆర్ చొరవతోనే అభివృద్ధి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి వైద్యం, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి మేడారం జాతర సమీక్షలో మంత్రి అల్లోల పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి, స�