Dev Ji | మావోయిస్టుల అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ పలువురిన�
Maoists | మావోయిస్టుల కదలికలతో ఏపీలో హై అలర్ట్ కొనసాగుతోంది. అడవిలో నుంచి ఏపీకి వచ్చిన మావోయిస్టుల కోసం భద్రతాబలగాల గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే విజయవాడలో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు.. ఎ
Bandi Sanjay | అల్లూరి జిల్లాలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తుపాకీ ద్వారా మావోయిస్టులు ఏం సాధించలేరని తెలిపారు. తుపాకులు ఉండాల్సింది పోలీసుల చేతు�
Maoists | అల్లూరి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్పై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా, అతని సతీమణి మృతిచెందినట్లుగా నిర్ధారించారు.
Vijayawada | విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపాయి. నగర శివారులో ఛత్తీస్గఢ్కు చెందిన 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు
సుక్మా: చత్తీస్ఘడ్లో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే ఓ సీఆర్పీఎఫ్ కమాండో ప్రస్తుతం మావోల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు స్థానిక జర్నలిస�