బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో దళితులపై దాష్టీకాలు ఆగడం లేదు. డ్రైవర్గా ఉద్యోగం మానేసినందుకు ఓ 25 ఏళ్ల దళిత యువకుడిని అపహరించి చితకబాదిన కొందరు వ్యక్తులు అతని చేత బలవంతంగా మూత్రం తాగి�
చేతులు, కాళ్లు కట్టేసి, గార్బా వస్త్రధారణలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువతి మృతదేహాన్ని మధ్యప్రదేశ్ పోలీసులు కనుగొన్నారు. తానే ఈ హత్యచేసినట్లు అంగీకరిస్తూ ఆ యువతి బాయ్ఫ్రెండ్ పోలీసులకు లొంగిపోయాడ
Anuradha | ఏడు నెలల్లో 25 మందిని పెండ్లాడి విలువైన వస్తువులతో ఉడాయించిన నిత్య పెళ్లి కూతురు అనురాధ(23)ను మధ్యప్రదేశ్ పోలీసులు సోమవారం వల పన్ని పట్టుకున్నారు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీసులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన స్థలంలో విద్యుత్ టవర్ ఏర్పాటుచేస్తుండటంతో నిరసన వ్యక్తం చేసిన మహిళను (Woman) జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు (Dragging).
యూట్యూబ్ జర్నలిస్టుతో పాటు మరో ఏడుగురిని పోలీస్స్టేషన్లో అర్ధనగ్నంగా నిల్చోబెట్టిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకొన్నది. సిధి జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లాకు వ్యతిరేకంగా నిరసన చేప�