Madhu Park Ridge | మధు పార్క్ రిడ్జ్ బ్లాక్ బి రెసిడెంట్స్కు సంబంధించిన అపార్టుమెంట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో బ్లాక్ బి రెసిడెంట్స్ అసోషియేషన్�
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు మరోసారి తమ నిరసన గళాన్ని వినిపించారు. ‘సేవ్ ది మధు పార్క్ రిడ్జ్' పేరిట శుక్రవారం అపార్ట్మెంట్ మెయిన్ గేట్ వద్ద వారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు శాంతియుతం
మూసీ వెంబడి ఉన్న ఇంటికి జీరో వాల్యూ ఉన్నదంటూనే రేవంత్రెడ్డి సర్కార్ సేకరించే మూడు వేల ఎకరాల భూముల విలువే రూ.లక్షన్నర కోట్లు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
Gandhi Sarovar | రాజకీయాల్లో భర్త ఒక పార్టీలో ఉండి, భార్య మరో పార్టీలో ఉండటం సాధారణంగా చూస్తుం టాం. కానీ ఇక్కడ భర్త అధికార పార్టీకి కొమ్ముకాస్తుంటే, భార్య మాత్రం వ్యతిరేక గళం వినిపిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్త�
పొద్దున ఈ పార్టీలో ఉన్న వాళ్లు రాత్రికి మరో పార్టీలో చేరడం రాజకీయాల్లో పరిపాటి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇవ్వనేలేదని ఏకంగా చట్టసభల్లో ప్రకటించడం కూడా వర్తమాన రాజకీయాల్లో సాధారణ విషయమైంది. ఇపుడు ఈ గోడద�
గాంధీ సరోవర్ భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరించనున్న బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ బాధితులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం రూపుదిద్దుకు