పొద్దున ఈ పార్టీలో ఉన్న వాళ్లు రాత్రికి మరో పార్టీలో చేరడం రాజకీయాల్లో పరిపాటి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇవ్వనేలేదని ఏకంగా చట్టసభల్లో ప్రకటించడం కూడా వర్తమాన రాజకీయాల్లో సాధారణ విషయమైంది. ఇపుడు ఈ గోడద�
గాంధీ సరోవర్ భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరించనున్న బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ బాధితులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం రూపుదిద్దుకు