కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంట్ ‘కట్'కట మొదలైంది. వ్యవసాయానికి అంతరాయం లేకుండా కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తవేనని తేలిపోయింది. క్షేత్రస్థాయిలో కేవలం 14 గంటలే సరఫరా చేస్తున్నట్టు �
విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో వోల్టేజీ సమస్య తీర్చాలని కొల్పూరు, మందిపల్లి, పుంజనూరు, మూడుమాల్, గజ్రందొడ్డి గ్రామాలకు చెందిన రైతులు శనివారం కొల్పూర్ సబ్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
‘విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలు బస్తీలు, కాలనీల్లో కరెంటు కోతలు, తరచూ అంతరాయాలతో ఇబ్బందులు పడుతున్నాం. మా కాలనీలో లోవోల్టేజీ సమస్య ఉంది.. ఇందుకు ప్రత్యేకంగా అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్
జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడమే తమ ధ్యేయమని, రానున్న మూడేండ్లలో శ్రీశైలం సొరంగంతోపాటు బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకం, ఇతర అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్ల�
నందిగామ మండలం చేగూరు శివారులో ఏర్పాటు చేస్తున్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. సబ్స్టేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన�