దేశంలో ఏసీల వినియోగానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నది. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు ఏసీల కనిష్ఠ టెంపరేచర్పై పరిమితులు విధించనున్నది.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17.3 డిగ్రీలకు చేరింది. చలి నేపథ్యంలో వాయు కాలుష్యం ఆందోళనకు గురి చేస్తున్నది. బుధవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ‘మోడరేట్’ �
Adilabad | మరో వారం పదిరోజుల్లో చలికాలం ముగియనుంది. అయినా ఆదిలాబాద్ జిల్లాలో చలిపులి పంజా విసురుతున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రజలను వణికిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా
TS Weather Report | రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలి తీవ్రతకు జనం గజగజ వణుకుతున్నారు. ఉత్తర, ఈశాన్య గాలులతో ఉష్ణోగ్రతలు బాగా పడిపోగా.. రాత్రి