బుగులు వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం శుక్రవారం కన్నులపండువగా జరిగింది. పట్టువస్ర్తాలు స్వర్ణ, వజ్ర వైడూర్య, ముత్యాల ఆభరణాలతో అలంకృతుడైన స్వామి వారు గజవాహనంపై మండపానికి ఊరేగింపుగా వచ్చారు. భక్తజన కోటి�
కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పాలెం వేంకటేశ్వరస్వామి విరాజిల్లుతున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు తిరుపతికి వెళ్లలేని పేదలు ఇక్కడ ఉన్న స్వామిని దర్శించుకుంటారు. గ్రామ నిర్మాత దివంగత తోటపల్లి సుబ్రమణ్యశ�
ఏండ్లుగా నల్లగొండ అన్ని రంగాల్లో వెనుకబడి ఉండగా సీఎం కేసీఆర్ హామీ మేరకు పూర్తిస్థాయిలో అభివృద్ధిలో దూసుకుపోతుందని, మరోసారి కంచర్ల భూపాల్రెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగనున్నదని జడ్పీ చైర్మ
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం పోచారం మున్సిపాలిటీ యంనంపేట్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాం�
ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఫ్యాబ్ సిటీ ఉన్న వేంకటేశ్వర స్వామి ఆల�
హుజూరాబాద్, జమ్మికుంటలోని ప్రముఖ ఆలయాల్లో చోరీ జరిగింది. హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని కేసీ క్యాంపులో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వెంకటాద్రినగర్ శ్రీపద్�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మానగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం లభించనున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని టీటీడీకి కేటాయించింది. సీఎం కేసీఆర్ మార్గ
మహబూబ్నగర్ జిల్లాలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం, పర్యాటక కేంద్రం మన్యంకొండ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అతిపెద్ద, తొలి రోప్వేను నిర్మించనున్నట్టు పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు