యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఆరో రోజు ఆదివారం ఉదయం యాదగిరీశుడు గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చాడు.
ప్రపంచంలో ప్రతి మనిషిలోనూ భయం ఉంటుంది. జీవితంలో అడుగడుగునా కాస్తో కూస్తో భయం వెంటాడుతూనే ఉంటుంది. ఏ రూపంలో అయినా భయం ప్రభావం మనిషిపై ఉంటుంది. అయితే, దానిగురించి ఆలోచించాలే కానీ, చింతించొద్దు. మనసులో గూడుక
‘నీకెవరు ఆదర్శం?’ ఈ ప్రశ్న తరచూ స్నేహితుల నుంచి ఎదురవుతూ ఉంటుంది. జవాబుగా తల్లిదండ్రులు, గురువు, ఇష్టదైవం పేరు చెబుతారని ఊహిస్తారు. స్నేహితుల ఊహ నిజమని భావించడంలో తప్పేమీ లేదు. జీవితంలో తల్లిదండ్రులు, గుర
మల్కాజిగిరి : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మల్కాజిగిరిలో ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. మారుతీనగర్లోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో గల శ్రీక�
‘చిడా-దహి’ వేడుక 23న ప్రపంచ ప్రసిద్ధమైన ‘దండన’ మహోత్సవాన్ని ‘బ్రహ్మ-మధ్వ-గౌడీయ’ సంప్రదాయవాదులంతా ఏడాది కొకసారి కన్నుల పండువగా జరుపుకొంటారు. ‘హరే కృష్ణ’ ఉద్యమంలో భాగంగానూ దీనిని నిర్వహిస్తారు. ‘దండన’ అంట
ప్రతి ఫాల్గుణ శుద్ధపౌర్ణమి సందర్భంగా ‘హోలి’ లేదా ‘వసంతోత్సవం’ జరుపుకొంటాం. ముందురోజు రాత్రి ‘కామ దహనం’ చేసి తెల్లవారి ‘హోలీ వేడుక’లు నిర్వహిస్తాం. వసంతఋతువును ఆహ్వానించే ఉత్సవం కాబట్టి, ‘వసంతోత్సవం’ అ