హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎంపీ లక్ష్మణ్లు అయోధ్యలో జరిగిన శ్రీరాముడి ప్రతిష్టకు సోమవారం వెళ్లలేకపోయారు.
అట్ట ముక్కలు, బంకమట్టితో అరచేతిలో ఇమిడే విధంగా అయోధ్య శ్రీరామ మందిరాన్ని తయారు చేసి తన నైపుణ్యాన్ని చాటుకుంది వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టెంపల్లి గ్రామానికి సాయిప్రియ.
MS Dhoni : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయం(Lord Rama Temple) లో రాముడి ప్రాణ ప్రతిష్టకు మరో ఆరు రోజులే ఉంది. దాంతో, నిర్వాహకులు ఆహ్వానాలు అందించే ప్రక్రియను వేగవంతం చేశారు. తాజాగా భారత క�